VKSK Info
Hot News & Products
Pages
(Move to ...)
Home
Others
baby safe & care
Hurry Ups (Offers,affiliate links,Discounts,Cupons)
▼
Hot Summer Sales And News
(Move to ...)
Home
Top UP Products
Updated News
Online Money Making Sites
▼
Friday, 9 June 2023
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
›
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
అమిత్ షా, నడ్డా వరుస భేటీలు - టీడీపీతో పొత్తుపై క్లారిటీ, రోడ్ మ్యాప్ ఫిక్స్..!!
›
ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం కీలకంగా మారింది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైన వేళ బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది. టీడీపీ అధినేత ...
\"జబర్దస్త్\" పంచ్ ప్రసాద్ కు సీరియస్ - అండగా ముఖ్యమంత్రి జగన్..!!
›
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొంత కాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరి...
రుతు పవనాల విస్తరణ- ఎల్లో అలర్ట్ జారీ: ఈదురుగాలలతో వర్ష బీభత్సం
›
చెన్నై/బెంగళూరు: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. దీని ఫలితంగా- కర్ణాటక, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో శుక...
'యుక్రెయిన్పై పుతిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తే జైలు శిక్షలా? ఈ పాలన స్టాలిన్ను తలపిస్తోంది' - కోర్టులో హక్కుల కార్యకర్త అర్లావ్ వాదన
›
యుక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఓలెగ్ అర్లావ్ ఒక కేసులో మాస్కో కోర్టులో విచారణకు హాజరయ...
Thursday, 8 June 2023
టెన్త్, ఇంటర్ ఫెయిల్యూర్స్ కు జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ..!
›
ఏపీలో గతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కాలంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు పరీక్షలు రాయకుండానే పాస్ చేసేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో ఆఫర్...
జమ్మూలో శ్రీ వేంకటేశ్వరస్వామి - భక్తులకు దర్శనం..!!
›
జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగి...
ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్, విడుదల - సీబీఐ నిర్ణయం వెనుక..!!
›
వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత సీబీఐ అరెస్ట్ చే...
పూరీ ఎక్స్ప్రెస్ బోగీలో చెలరేగిన మంటలు
›
భువనేశ్వర్: దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ ...
బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చినట్టేనా?
›
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ మ్యాచ్ రెండో రోజు కూడా భారత్పై ఆస్ట్రేలియాదే పైచేయి. తొలి ఇన్నింగ్లో ఆసీస్ను 469 పరుగుల వద్ద...
Wednesday, 7 June 2023
నైరుతి రాక, తుఫాను - పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
›
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలు ఎక్కువై జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాయంత్రం సమయంలో ...
లోకేశ్ ‘మిషన్ రాయలసీమ’ - కడప కేంద్రంగా..!!
›
తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో రాయలసీమ పైన గురి పెట్టింది. 2019 ఎన్నికల్లో టీడీపీ సీమలో మూడు సీట్లకే పరిమితం అయింది. కడప, కర్నూలు జిల్లాలను వైస...
ఆరెంజ్ రంగులో ఆకాశం: న్యూయార్క్ సహా అమెరికా అంతటా
›
వాషింగ్టన్: వేకువ జామున ఆకాశం ఎలా ఉంటుంది? ప్లెజెంట్గా కనిపిస్తుంది. సరికొత్త అందాలతో కనువిందు చేస్తుంది. అప్పుడప్పుడే ప్రసరిస్తోన్న భానుడి...
WTC Final 2023.. బోల్తా కొట్టిన బౌలర్లు- రోహిత్ శర్మ చెత్త ఐడియా
›
లండన్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ మ్యాచ్ తొలి రోజు- భారత్ చేతులెత్తేసింది. టీమిండియా బౌలర్లు ఘ...
దంచి కొడుతున్న వర్షాలు- ఉక్కపోత నుంచి ఊరట
›
తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్లోనూ జూన్ 1వ తేదీ నాటికి క్రమం తప్పకుండా కేరళ వద్ద తీరా...
Tuesday, 6 June 2023
తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎప్పుడంటే.. రికార్డు స్థాయిలో..!!
›
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వడగాల్పుల హెచ్...
అమిత్ షాతో భేటీ అందుకోసమే, అధికారం ఖాయం - పార్టీ నేతలతో చంద్రబాబు..!!
›
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో చం...
అవినాశ్ బెయిల్ రద్దు చేయండి - సుప్రీంలో సునీత, నేడు..!!
›
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశం మరో మలుపు తీసుకుంది. తెలంగాణ హైకోర్టు మే 31న అవినాశ్ కు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చే...
ఏపీ మంత్రివర్గం భేటీ: జగన్ నిర్ణయాలపై ఉత్కంఠత
›
అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మి...
సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్- కీలక విషయాలు రికార్డ్
›
అమరావతి: అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు దర్యాప్తు ఊపందుకుంది. సీఐడీ అధికారులు తమ దూకుడు పెంచారు....
Monday, 5 June 2023
Yogi Adityanath : యోగీ లీడర్ షిప్ భేష్-పుట్టినరోజున ప్రధాని మోడీ స్పెషల్ ప్రశంస..
›
దేశంలోనే జనాభాపరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా బీజేపీకి పెద్ద దిక్కుగా మారిన సీఎం యోగీ ...
Apple vision pro WWDC 2023: వర్చువల్ ప్రపంచంలోకి అడుగెట్టిన యాపిల్.. విజన్ ప్రో హెడ్సెట్ లాంచ్.. ధర ఎంతంటే.
›
ఆపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ను తీసుకొచ్చింది. మోస్ట్ అవైడెట్ యాపిల్ మిక్స్ రియాలిటీ హెడ్ సెట్ డబ్ల్యూడబ్య్లూడీసీ 2023ని విడుదల చేసింది. ఇది ఖ...
Telangana: విద్యుత్ వినియోగంలో అగ్రగామిగా తెలంగాణ..
›
విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రం...
AP News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో క్రమబద్ధీకరణ..!
›
ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటన చేసింది. 2014 జూన్ 2వ తేదీ నా...
ఆదిపురుష్ థియేటర్లల్లో ప్రతి షోలో ఒక సీట్ ఖాళీ- రామభక్త హనుమాన్ కోసం
›
అమరావతి: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఇది. శ్రీ...
కశ్మీర్: డ్రగ్స్ మత్తులో తేలుతున్న టీనేజర్లు.. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి?
›
మే నెలలో ఓ వర్షాకాలపు ఉదయం కశ్మీర్లోని శ్రీనగర్లో ఒక డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ వెలుపల పదుల సంఖ్యలో యువకులు క్యూ కట్టి నిల్చున్నారు. వార...
Sunday, 4 June 2023
ఎయిమ్స్ ఆసుపత్రి ముందు అవస్థలు, రైలు ప్రమాదంలో చనిపోయింది ఎవరు ?, మావాళ్లు !
›
భువనేశ్వర్/ఒడిశా: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి శవాలు స్వాధీనం చేసుకోవడానికి బాధితుల బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్ప...
రైల్వే కీలక ప్రకటన - టికెట్ లేని ప్రయాణీకులకు నష్ట పరిహారం..!!
›
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసిది. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో టికెట్ లేని ప్రయాణీకులకు నష్ట పరిహారం లభించనుంది. గతంలో ప్రమాదాలు జరిగిన సమయంలో.....
ట్రాక్ పునరుద్దరణ, 51 గంటల్లోనే పూర్తి - అక్కడే రైల్వే మంత్రి మకాం..!!
›
ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. 275 మంది మరణించినట్లు..1,175కి పైగా క్షతగాత్రులు అయినట్లు అధికారికంగా వెల్లడించారు. ప...
తిరుమలలో సేవలకు ముందుకు రండి, టీటీడీ ఈవో - ఆలయం సమీపంలో విమానం..!!
›
Tirumala: వేసవిలో శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లలో భక్తులకు సేవలందించేందుకు యువకులు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు...
తెలంగాణతో సహా ఆ రాష్ట్రాల్లో బీజేపీని తుడిచేస్తాం: అమెరికాలో రాహుల్ గాంధీ
›
న్యూయార్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ త్వరలో ఎన్నిలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాం...
Saturday, 3 June 2023
ఒడిశా రైలు ప్రమాదం: రైళ్లు పట్టాలు ఎందుకు తప్పుతాయి?
›
ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి సమాధానాలు లేని అనేక ప్రశ్నలు ఉన్నాయి. మూడు రైళ్లు ఢీకొనేలా అసలు ఏం జరిగిందనేదానికి సమగ్ర దర్యాప్తుతో మాత్రమ...
టీడీపీ, జనసేన పొత్తుతో జరిగేదిదే - తేల్చేసిన లగడపాటి..!!
›
ఏపీలో పొత్తుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెల...
టీడీపీ, జనసేన పొత్తు - తొలి సీటు అభ్యర్ధి ఖరారు..!!
›
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ ద్వారా ...
ప్రమాదం వెనుక, మృతుల సంఖ్య 288 - పునరుద్దరణ పనుల్లో రైల్వే మంత్రి..!!
›
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గు...
వైఎస్ జగన్ భవితవ్యం ఏమిటో తేల్చేసిన జ్యోతిష్కుడు
›
అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన...
Friday, 2 June 2023
కోరమండల్ ఎక్స్ప్రెస్: ఒడిశా రైలు ప్రమాదంలో 233కి పెరిగిన మృతుల సంఖ్య - ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే
›
ఒడిశాలోని బాలాసోర్ స్టేషన్ సమీపంలో జరిగిన రైల్వే ప్రమాదంలో 233 మంది మరణించారని, 900 మందికి గాయాలయ్యాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్...
Odisha Train Accident: 43 రైళ్ల రద్దు, 38 దారి మళ్లింపు - వందేభారత్ వాయిదా..!!
›
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. వందల మంది గాయాల బారిన పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వర...
ఒడిశా రైలు ప్రమాదంలో 233 మంది మృతి - 600 మందికి గాయాలు..!!
›
ఒడిశా రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు అధికారిక సమాచారం మేరకు 233 మంది మృతి చెందారు. మ...
coromandel express: ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాలు ఇవే
›
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel Express) రైలు ఆగి...
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం: 100మందికిపైగా మృతి, 300కిపైగా గాయాలు, ప్రధాని దిగ్బ్రాంతి
›
భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స...
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం: 50మందికిపైగా మృతి, 300కిపైగా గాయాలు, ప్రధాని దిగ్బ్రాంతి
›
భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స...
Thursday, 1 June 2023
మార్స్ రోవర్ ఎలా పని చేస్తుందంటే..?- మ్యూజియంలో రెప్లికా ప్రదర్శన
›
బెంగళూరు: అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి- మార్స్ రోవర్. అంగారక గ్రహంపై నీటి జాడను అ...
దశాబ్ది ఉత్సవాల వేళ - అందరి చూపు తెలంగాణ వైపే..!!
›
ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగిడుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రా...
పదో వసంతంలోకి తెలంగాణ - 21 రోజుల సంబురాలు..!!
›
కోట్లాది మంది కల ఫలించిన రోజు. అమరుల త్యాగాల స్ఫూర్తి..తెలంగాణ ప్రజల ఐకమత్యంతో పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ ...
పీఎం అయినా సీఎం అయినా ఆ కులం నుంచే.. బ్రాహ్మణులు, క్షత్రియులదే ఆధిపత్యం, కమ్యూనిస్ట్ పార్టీలోనూ వారే
›
నేపాల్లోని పోఖారాలో కకాకో చులో అనే ఒక రెస్టారెంట్ ఉంది. దాని బయట మెనూ బోర్డ్ పెట్టారు. అందులో ఉన్న ఆహార పదార్థాల పేర్లు చాలా ఆసక్తికరంగా ఉన...
ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం: త్యాగాలు స్మరించుకున్న సీఎం కేసీఆర్
›
హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గురువారం శుభాకాంక్షలు తెలిపారు. తెల...
గోవిందరాజస్వామి ఆలయంలో అపశృతి: రావి చెట్టు కూలి వ్యక్తి మృతి
›
తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ధ్వజస్తంభం వద్ద ఉన్న వందల ఏళ్లనాటి పెద్ద రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కస...
Wednesday, 31 May 2023
యూపీలో ఆధార్ తరహాలోనే ఫ్యామిలీ ఐడీ కార్డు-పథకాల నుంచి అన్నీ అందులోనే..
›
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్ ఒక కుటుంబం-ఒక గుర్తింపు కార్డు పేరుతో ఓ కొత్త పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగం...
తెలుగు రాష్ట్రాల్లో రుతపవనాల రాకపై లేటెస్ట్ అప్ డేట్..!!
›
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అకాల వ...
ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమం - ప్రభుత్వం నుంచి పిలుపు..!!
›
ఏపీలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. సమస్యల పరిష్కారం కోసం కొంత కాలంగా ఆందోళన బాట పట్టిన సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిం...
బీజేపీతో పొత్తు - పార్టీ మేనిఫెస్టో పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు..!!
›
రానున్న ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయం పార్టీ అధినేత చంద్రబా...
భారత జీడీపీ 7.2 శాతం: సవాళ్ల మధ్య సానుకూలమంటూ ప్రధాని మోడీ, చైనా కంటే మెరుగ్గా!
›
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన దేశ స్థూల జాతీయోత్పత్తి(GDP) గణాంకాలు వెలువడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడ...
నైటీలో వచ్చి మొబైల్ షోరూంలో భారీ దొంగతనం: ఆ ఒక్క పొరపాటుతో దొరికిపోయాడు
›
హైదరాబాద్: సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి దొంగబుద్ధి పుట్టింది. మొబైల్ షోరూంలో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. తనను గుర్తుపట్టకుండా ఉండ...
Tuesday, 30 May 2023
ఎన్నికల వేళ కుప్పంలో చంద్రబాబు కీలక నిర్ణయం..!!
›
టీడీపీ అధినేత చంద్రబాబ కుప్పం కేంద్రంగా ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎలాగైనా కుప్పంలో ఓడిస్తామని వైసీపీ కొంత కాల...
ఎంపీ కేశినేనికి వైసీపీ ఆహ్వానం - దేవినేని ఉమా అనుకూల శత్రువు..!!
›
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివ...
రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
›
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై నెల రోజుల కిందట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆయన్న...
భారత రెజ్లర్లకు వరల్డ్ రెజ్లింగ్ మద్దతు: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వేటుకు హెచ్చరిక
›
న్యూఢిల్లీ: భారత్లో కొనసాగుతున్న రెజ్లర్ల నిరసనపై అంతర్జాతీయ క్రీడల గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) తాజాగా కీలక ప్రకటన విడుదల...
తెలంగాణ: పల్లెకు రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నిధులు ఇచ్చే 'గ్రామ జ్యోతి' పథకం గురించి తెలుసా?
›
తెలంగాణలో గ్రామంలో రహదారిపై గుంతలు పూడ్చడం మొదలు గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, ఆ గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే ప...
జగన్ సర్కార్కు నాలుగేళ్లు- 40 ఏళ్లకు పాలనకు రాజమార్గం: సజ్జల
›
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాళ్టితో నాలు...
Monday, 29 May 2023
డీకే ఆపరేషన్ తెలంగాణ, కీలక ప్రతిపాదన - రేవంత్ కు షాక్..!?
›
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించింది. కొత్త పాత్తుల దిశగా అడుగులు వేస్తో...
Condoms- IPL 2023: స్విగ్గీకి కండోమ్స్ గిరాకీ: ఒక్కరాత్రికే వేలల్లో డోర్ డెలివరీ- నాన్ స్టాప్ బ్యాటింగ్
›
అహ్మదాబాద్: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్స్లో గుజరాత్ టైటాన్స్ మెరుపులు మెరిపించింది. స్టేడియంలో ప...
నరేంద్ర మోదీ స్టేడియం పరువు గంగపాలు..
›
అహ్మదాబాద్: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్స్లో గుజరాత్ టైటాన్స్ మెరుపులు మెరిపించింది. స్టేడియంలో ప...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు: బ్లూటూత్తో పరీక్ష రాశారు, నలుగురి అరెస్ట్
›
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ...
Sunday, 28 May 2023
చంద్రబాబు మేనిఫెస్టోపై మాజీ సీఎస్ సంచలనం : జస్టిస్ ఎన్వీ రమణ వ్యాసం పైనా..!!
›
మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలన ప్రకటించారు. వీటి ద్వారా...
ధోనీ సేనకు నిరాశ: కప్- గుజరాత్ టైటాన్స్దే: అలా జరక్కూడదంటూ పూజలు..!!
›
అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ మొత్తం ...
ఏపీ.. శ్రీలంక అయిపోదా బాబూ?: వైసీపీ కౌంటర్ అటాక్
›
అమరావతి: మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై విమర్శలు మొదలయ్యాయి. అధికార వైఎస్ఆర్ ...
టార్గెట్ 2024: 12న విపక్షాల కీలక భేటీ, అంతా తానే అవుతున్న నితీష్ కుమార్
›
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించ...
రెజ్లర్లపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు: బ్రిజ్భూషణ్ అరెస్టుకు స్వాతి మాలీవాల్ డిమాండ్
›
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావ...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ
›
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో మూడో రోజైన ఆదివారం ఉదయం పార్లమెంట్ నతూన భవన...
Saturday, 27 May 2023
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించిన బాలకృష్ణ; జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్!!
›
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి. శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నే...
బ్రిజ్ భూషణ్ సింగ్ దావూద్ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం ఇచ్చారా?
›
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రెజ్లర్ల ధర్నా మొదలై నెల రోజులు దాటింది. మహిళా కుస్తీ యోధులతో వివాదం కారణంగా అందరి దృష్టి బ్రిజ్ భూషణ్ శర...
`ప్రత్యేకంగా` ఆహ్వానించిన చంద్రబాబు- లేఖ సారాంశం ఇదే..!!
›
రాజమండ్రి: రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రా...
రాజమండ్రిలో మహా డ్రామా; ఎన్టీఆర్ సినిమాల్లో నటుడైతే చంద్రబాబు రాజకీయాల్లో మహానటుడు: మంత్రి బొత్సా
›
రాజమండ్రి లో జరుగుతున్న మహానాడులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థా...
Insurance: రూ.456 తో రెండు బీమా పథకాల్లో చేరొచ్చు..
›
మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరి ప్రాణాలకు గ్యారెంటీ లేదు. అందుకే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్...
Friday, 26 May 2023
ట్రిలియన్ డాలర్ కాయిన్: అమెరికా దివాలా నుంచి బయటపడాలంటే రూ. 82 లక్షల కోట్ల విలువైన ప్లాటినం నాణెం ముద్రించాలా?
›
అమెరికాను దివాలా నుంచి రక్షించేందుకు గాను దేశ రుణ పరిమితి పెంచే విషయంలో అంగీకారానికి రావడానికి రిపబ్లికన్లు, డెమొక్రాట్లకు గడువు సమీపిస్తో...
అవినాశ్ అరెస్ట్ కు బయలుదేరాం, బెయిల్ ఇవ్వద్దు - సీబీఐ..!!
›
ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైఎస్ వివేకా కేసులో అవినాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదన...
టీడీపీకి రాజమండ్రి సెంటిమెంట్ - 2024 లో అధికారం దక్కాలంటే..!!
›
టీడీపీ పార్టీ పసుపు పండుగ మహానాడు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సారి మహానాడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నిర్ణయాలకు మహానాడు వేది...
Street Views: ఇప్పుడు దేశమంతటా గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ...
›
మనం ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాలనుకుంటే రూట్ తెలియకపోతే ఏం ఉపయోగిస్తాం.. ఏముంది ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం. అందులో అడ్రస్ ఎంటర్ చేసి ...
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో స్నాక్స్ బాక్స్.. కేవలం రూ.30 ..!
›
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యా...
Thursday, 25 May 2023
మహేంద్ర సింగ్ ధోనీ: సీఎస్కే సక్సెస్ మంత్రం ఏమిటి?
›
నిలకడైన ఆటకి నిలువెత్తు చిరునామా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). మనం పొద్దున్న లేచి ఆఫీసు కెళ్ళినంత మామూలుగా ఈ టీమ్ దాదాపుగా ప్రతి సారీ ఐపీ...
అవినాశ్ బెయిల్ పై ఉత్కంఠ.. నేడు ప్రత్యేకంగా, ఏం జరుగుతోంది..!!
›
ఎంపీ అవినాశ్ బెయిల్ పై నేడు క్లారిటీ రానుంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్ వ్యవహారంలో ఇప్పటి వరకు అనేక మలుపుల...
ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం కీలక అప్ డేట్..!!
›
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం వేళ వడగాల్పుల తీవ్రత పెరిగింది. అదే సమయంలో ఈదురు గాలులు భీభత్సం కొనస...
ఏపీ కేంద్రం బంపరాఫర్, కొత్త నగర నిర్మాణం - రాష్ట్ర ప్రభుత్వ కీలక ప్రతిపాదన..!!
›
కేంద్రం నుంచి ఏపీకి మరో ఆఫర్ వచ్చింది. పదిహేనో ఆర్దిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించ...
TS RTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. అందుబాటులోకి రానున్న జనరల్ రూట్ పాస్..!
›
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పలు టికెట్...
UPSC: ఇద్దరు అభ్యర్థులు.. యూపీఎస్సీ ఫలితాల్లో ఒకే ర్యాంక్.. ఒకే రూల్ నంబర్..
›
యూపీఎస్సీ ఫలితాల్లో తప్పులు దొర్లాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు యువతులకు ఒకే రూల్ నంబర్ తో పాటు ఒకే ర్యాంక్ వచ్చింది. దీంతో వీరి ఫలితాలపై...
పార్లమెంట్ ఓపెనింగ్ కు హాజరుపై టీడీపీ మల్లగుల్లాలు ! విపక్షాలకు సాయిరెడ్డి చురకలు !
›
ఈ నెల 28న దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నిర్వహ...
Wednesday, 24 May 2023
జీ-20 సదస్సు: కశ్మీర్కు ప్రత్యేకత ప్రతిపత్తి రద్దు చేశాక శ్రీనగర్లో పరిస్థితులు ఎలా మారాయి?
›
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ రెండో రోజు అది. సమావేశాన్ని కవర్ చేసేందుకు నాతో కలిసి పనిచేసే దేవాశీష్తో...
యోగీ సర్కార్ మరో కీలక నిర్ణయం- ఇకపై యూపీలో అధికారుల ప్రజాదర్బార్ లు...
›
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాలనలో విన్నూత్న మార్పులు చేపడుతున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుక...
రూ. కోట్లలో ఆస్తి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది ?, క్రిమినల్ కేసుల్లో రికార్డు బ్రేక్ !
›
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇప్...
TS EAMCET Result 2023: నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
›
విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 2023 నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 9:30 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యా శ...
WHO: మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..
›
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మరో మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తదుపరి కరోనా వ...
Tuesday, 23 May 2023
బెంగళూరులో ప్రజలను మడత పెడుతున్న భారీ వానలు, రాత్రి అయితే రామయణం !
›
బెంగళూరు: బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడింది. బెంగళూరులో ఇంకా మూడు రోజుల పాటు పలు చోట్ల విపరీతమైన వానలు అపడే అవకాశం ఉందని...
APSRTC : రూ.2 వేల నోటు తీసుకోవడంపై ఆర్టీసీ కీలక నిర్ణయం- ఇకపై బస్సుల్లో...
›
ప్రస్తుతం దేశంలో చెలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నోట్ల రద్దు సమయంలో తీసుకొచ్చి...
సీఎం జగన్ కీలక అడుగులు - అమరావతి కేంద్రంగా, వాట్ నెక్స్ట్..!!
›
ముఖ్యమంత్రి జగన్ అమరావతి పర్యటనపై ఆసక్తి పెరుగుతోంది. మూడు రాజధానుల ప్రకటన తరువాత సీఎం జగన్ తొలి సారి అమరావతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున...
TTD: తిరుమలలో భద్రతపై కీలక నిర్ణయాలు - ఇక నుంచి ఇలా..!!
›
Tirumala: ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు విచ్చేసి మహా పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో భద్రతను ఏకీకృతం ...
Kamal Haasn: రెజ్లింగ్ సంఘానికి మద్దతుగా ట్వీట్ చేసిన కమల్ హాసన్..
›
దేశ రాజధానిలో కొద్ది రోజులుగా రెజ్లింగ్ సంఘం చేస్తున్న ఆందోళనకు నటుడు కమల్ హాసన్ మద్దతు తెలిపారు. నిరసన నెల రోజుల నుంచి కొనసాగిస్తుండడంపై ఆయ...
చంద్రబాబు - పవన్ కు బీజేపీ క్లియర్ సంకేతాలు : అర్దమవుతోందా..!!
›
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీతో కలిసి ...
Monday, 22 May 2023
రూటు మారుస్తున్న డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకులతో ఫోటోలు, ద్వేషరాజకీయాలకు ?
›
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అంటే శాంతికి చిహ్నం అని తెలిసిందే. ఇతర రాష్ట్రాల ప్రజలు లక్షలాది మంది కర్ణాటకలో జీవనం సాగిస్తున్నారు. లక్షలాది ...
నేటి నుంచే రూ 2 వేల నోట్ల మార్పిడి - ఆర్బీఐ కీలక సూచన..!!
›
రూ 2 వేల నోట్ల మార్పిడి ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ రూ 2 వేల నోట్లను ఉప సంహరించుకుంటూ ప్రకటన చేసింది. ఈ రోజు నుం...
రుతుపవనాల పై కీలక అప్ డేట్ - మారిన వాతావరణం..!!
›
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. కొద్ది రోజులుగా రికార్డు ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ మూడు రోజుల ...
జగన్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ - నాడు చంద్రబాబుకు నో, నేడు..!!
›
ఎన్నికల సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ కు కేంద్రం భారీ రిలీఫ్ ఇచ్చింది. ఆర్దికంగా ఎన్నికల సంవత్సరంలో వరుస వరాలు ఇస్తోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్...
అవినాశ్ వర్సస్ సీబీఐ, సునీత పిటీషన్ -సుప్రీంలో నేడే కీలకం..!!
›
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వర్సస్ సీబీఐ వ్యవహారం లో నేడు (మంగళవారం) కీలకం కానుంది. సుప్రీంకోర్టులో అవినాశ్ దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు ...
Russia-Ukrain: కళావిహీనంగా మారిన బఖ్ముత్.. ఈ యుద్ధం ఆగేదేప్పుడో..!
›
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రముఖ నగరమైన బఖ్ముత్ రూపురేఖలు కోల్పోయింది. ఈ నగరంపై పట్టు సాధించినట్లు రష్యా...
శ్రీనగర్లో G-20 సన్నాహక సదస్సు:చైనా బుద్ధి మరోసారి బయటపడింది..!
›
శ్రీనగర్:ప్రతిష్టాత్మక సన్నాహక సదస్సుకు జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ వేదిక కానుంది. జీ-20 దేశాలకు సంబంధించి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం...
Sunday, 21 May 2023
ఏపీలో ముందస్తు ఎన్నికలు ! జగన్ మళ్లీ సీఎం అవుతారా ? డిప్యూటీ సీఎం లెక్క ఇదే...
›
ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, డిసెంబర్లో తెలంగాణతో పాట...
విక్టోరియా: 9 మంది పిల్లల తల్లి అయిన ఈ రాణిపై 7 హత్యాయత్నాలు జరిగాయి, అయినా ఎలా బయటపడ్డారంటే....
›
అది 1850 జూన్ 27వ తేదీ. క్వీన్ విక్టోరియా మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన రోజు అది. ఆరోజు సాయంత్రం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె బయటకు వచ్చారు....
Chandrayaan 3 launch date: చంద్రుడి మీదికి ఇస్రో రాకెట్: దక్షిణ ధృవం ఉపరితలంపై
›
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగి...
ఏపీలో భారీ వర్షాలు: ఈ ఎనిమిది జిల్లాల్లో..!!
›
కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాం...
పవన్ కల్యాణ్ తో విభేదాలు.. హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్?
›
హరిహరవీరమల్లు నుంచి ఆ సినిమా దర్శకుడు క్రిష్ తప్పుకున్నారంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో ప్రాజెక్టు చేసేందుకు ఒక బాలీవ...
›
Home
View web version