భువనేశ్వర్/ఒడిశా: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి శవాలు స్వాధీనం చేసుకోవడానికి బాధితుల బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హెల్ప్ లైన్లు ఏర్పాటు చెయ్యడంతో ఆ హెల్త్ లైన్ల దగ్గర బాధితుల కుటుంబ సభ్యులు వారి ఆనవాళ్లు కనుగొనడానికి, చనిపోయిన వారు మావాళ్లా ?, కాదా ? అని తెలుసుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/yGVneKk
https://ift.tt/zTv9tgs
No comments:
Post a Comment