Pages

Hot Summer Sales And News

Wednesday, 7 June 2023

దంచి కొడుతున్న వర్షాలు- ఉక్కపోత నుంచి ఊరట

తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ జూన్ 1వ తేదీ నాటికి క్రమం తప్పకుండా కేరళ వద్ద తీరాన్ని తాకుతుంటాయి నైరుతి రుతుపవనాలు. నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల రాకలో తీవ్ర జాప్యం ఏర్పడింది. అయిదు సంవత్సరాల్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/j2gCUlE
https://ift.tt/qsNrWGM

No comments:

Post a Comment