రాజమండ్రి లో జరుగుతున్న మహానాడులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజమండ్రిలో మహా డ్రామా నడుస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు . ఏపీ సీఎంజగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప చంద్రబాబునాయుడు చేస్తున్నది ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/PBWE5ST
https://ift.tt/6QkO5lJ
No comments:
Post a Comment