ఎంపీ అవినాశ్ బెయిల్ పై నేడు క్లారిటీ రానుంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్ వ్యవహారంలో ఇప్పటి వరకు అనేక మలుపులు తీసుకుంది. సీబీఐ అవినాశ్ ను అరెస్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తోందని..బెయిల్ పిటీషన్ పై విచారణ పూర్తి చేయాలని ఎంపీ తరపు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/D0G842v
https://ift.tt/vGrCe5m
No comments:
Post a Comment