ఒడిశాలోని బాలాసోర్ స్టేషన్ సమీపంలో జరిగిన రైల్వే ప్రమాదంలో 233 మంది మరణించారని, 900 మందికి గాయాలయ్యాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. ప్రమాద స్థలానికి 200కి పైగా అంబులెన్స్లను పంపినట్లు చెప్పారు. భారత్లో ఈ శతాబ్దంలో జరిగిన అత్యంత ఘోర రైల్వే ప్రమాదాలలో ఇదొకటి. ఈ ప్రమాదంలో మృతుల
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9Clsu7L
https://ift.tt/n9XURjf
No comments:
Post a Comment