వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ వెంటనే కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసింది. అనంతరం ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చి.. ఏ-8గా పేర్కొంది. ఈనెల 3వ తేదీన జరిగిన ఈ అరెస్టు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/igOnWlL
https://ift.tt/Fm9dizS
No comments:
Post a Comment