తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. కొద్ది రోజులుగా రికార్డు ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడు నుండి మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/iR0Ulrb
https://ift.tt/TPO5gzw
No comments:
Post a Comment