Pages

Hot Summer Sales And News

Thursday, 8 June 2023

జమ్మూలో శ్రీ వేంకటేశ్వరస్వామి - భక్తులకు దర్శనం..!!

జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది. మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. జమ్మూ నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శేషాచల కొండల నుండి ఇక్కడికి విచ్చేశారని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సిన్హా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/0FTajE3
https://ift.tt/Fm9dizS

No comments:

Post a Comment