Pages

Hot Summer Sales And News

Wednesday, 7 June 2023

లోకేశ్‌ ‘మిషన్‌ రాయలసీమ’ - కడప కేంద్రంగా..!!

తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో రాయలసీమ పైన గురి పెట్టింది. 2019 ఎన్నికల్లో టీడీపీ సీమలో మూడు సీట్లకే పరిమితం అయింది. కడప, కర్నూలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం లో రెండు.. చిత్తూరులో చంద్రబాబు మాత్రమే గెలిచారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందుగానే కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా సీమ నుంచే యువగళం పాదయాత్ర

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1FYHMxv
https://ift.tt/gi6IsNS

No comments:

Post a Comment