Pages

Hot Summer Sales And News

Monday, 22 May 2023

రూటు మారుస్తున్న డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకులతో ఫోటోలు, ద్వేషరాజకీయాలకు ?

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అంటే శాంతికి చిహ్నం అని తెలిసిందే. ఇతర రాష్ట్రాల ప్రజలు లక్షలాది మంది కర్ణాటకలో జీవనం సాగిస్తున్నారు. లక్షలాది మంది తమకు పోటీ వస్తున్నా ఏమాత్రం పట్టించుకోని కన్నడిగులు ఎవరిపాటికి వాళ్లు వాళ్ల పనులు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో కూడా ప్రత్యర్థ పార్టీ నాయకుల మీద రాజకీయంగా ద్వేషం ఉంటుందేమో కాని ప్రతీకార హత్యలు జరగడం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/HAWJw2E
https://ift.tt/TPO5gzw

No comments:

Post a Comment