Pages

Hot Summer Sales And News

Monday, 5 June 2023

కశ్మీర్: డ్రగ్స్ మత్తులో తేలుతున్న టీనేజర్లు.. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి?

మే నెలలో ఓ వర్షాకాలపు ఉదయం కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఒక డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ వెలుపల పదుల సంఖ్యలో యువకులు క్యూ కట్టి నిల్చున్నారు. వారిలో చాలా మంది టీనేజీ పిల్లలు. పక్కనే వాళ్ల తల్లిదండ్రులు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఐఎంహెచ్ఏఎన్ఎస్‌) నుంచి మందు తీసుకోవడానికి వారి వంతు కోసం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Q2rESNy
https://ift.tt/zTv9tgs

No comments:

Post a Comment