ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 288 మంది ప్రాణాలు కోల్పోయారు. 747 మంది గాయాల పాలయ్యారు. వారిలో 56 మంది పరిస్థితి విషమంగా ఉంది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DMKTY5o
https://ift.tt/n9XURjf
No comments:
Post a Comment