Pages

Hot Summer Sales And News

Friday, 2 June 2023

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: 50మందికిపైగా మృతి, 300కిపైగా గాయాలు, ప్రధాని దిగ్బ్రాంతి

భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్‌పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికిపైగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/6EnY2a7
https://ift.tt/fkWheMB

No comments:

Post a Comment