Pages

Hot Summer Sales And News

Sunday, 4 June 2023

రైల్వే కీలక ప్రకటన - టికెట్ లేని ప్రయాణీకులకు నష్ట పరిహారం..!!

రైల్వే శాఖ కీలక ప్రకటన చేసిది. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో టికెట్ లేని ప్రయాణీకులకు నష్ట పరిహారం లభించనుంది. గతంలో ప్రమాదాలు జరిగిన సమయంలో..ఇతర సందర్భాల్లో రైల్వే నుంచి పరిహారం అందాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్..లేదా ప్రయాణం టికెట్ ఉంటేనే అమలు చేసేవారు. ఇప్పుడు ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/nSd7PJT
https://ift.tt/zTv9tgs

No comments:

Post a Comment