చెన్నై/బెంగళూరు: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. దీని ఫలితంగా- కర్ణాటక, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. మెజారిటీ ప్రాంతాల్లో ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ- రుతు పవనాలు విస్తరించే కొద్దీ వాతావరణంలో చల్లగా మారుతుందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/yi9pfBa
https://ift.tt/Fm9dizS
No comments:
Post a Comment