ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైఎస్ వివేకా కేసులో అవినాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అవినాశ్ తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని వివరించారు. సునీత తరపు న్యాయవాది అవినాశ్ మైండ్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. పిటీషన్ కొట్టివేయాలని కోరారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/SycxCGO
https://ift.tt/OaMP3Jt
No comments:
Post a Comment