Pages

Hot Summer Sales And News

Wednesday, 31 May 2023

బీజేపీతో పొత్తు - పార్టీ మేనిఫెస్టో పై లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు..!!

రానున్న ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయం పార్టీ అధినేత చంద్రబాబు చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అదే సమయం లో జనసేనాని పవన్ తో పార్టీ చీఫ్ చంద్రబాబు, తాను పొత్తులపై ఆరేడు సార్లు కూర్చుని మాట్లాడుకున్నామని వెల్లడించారు. బీజేపీతో పొత్తు అంశం పైన ఆసక్తి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/foxGiej
https://ift.tt/kLQyheu

No comments:

Post a Comment