టీడీపీ పార్టీ పసుపు పండుగ మహానాడు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సారి మహానాడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నిర్ణయాలకు మహానాడు వేదిక కానుంది. 41 సంవత్సరాల పార్టీ చరిత్రలో ఇది 32వ మహానాడు. ఎన్టీఆర్ నాడు ప్రారంభించిన మహానాడు నిర్ణయం వెనుక అనేక లక్ష్యాలు ఉన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఈ సారి మహానాడు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/EgWvT2c
https://ift.tt/OaMP3Jt
No comments:
Post a Comment