Pages

Hot Summer Sales And News

Tuesday, 23 May 2023

APSRTC : రూ.2 వేల నోటు తీసుకోవడంపై ఆర్టీసీ కీలక నిర్ణయం- ఇకపై బస్సుల్లో...

ప్రస్తుతం దేశంలో చెలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నోట్ల రద్దు సమయంలో తీసుకొచ్చిన రూ.2 వేల నోట్ల అవసరం ఇక తీరిపోయిందని, కాబట్టి దీన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో దీన్ని డిపాజిట్ చేసుకోవాలని ఓసారి, ఆ తర్వాత కూడా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zsnbWDR
https://ift.tt/7kRmKeE

No comments:

Post a Comment