జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొంత కాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని..కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు దాతలు సహకరించాలని సహచర కమెడియన్ నూకరాజు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. ఇదే సమయంలో మంత్రి రోజా ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/vCMcFoX
https://ift.tt/Fm9dizS
No comments:
Post a Comment