Pages

Hot Summer Sales And News

Sunday, 28 May 2023

ఏపీ.. శ్రీలంక అయిపోదా బాబూ?: వైసీపీ కౌంటర్ అటాక్

అమరావతి: మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై విమర్శలు మొదలయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్నాలపై గతంలో చంద్రబాబు చేసిన విమర్శలను గుర్తు చేస్తోన్నారు. `ఆల్ ఫ్రీ` చంద్రబాబు అంటూ సెటైర్లు సంధిస్తోన్నారు. మహానాడు వేదికపై నుంచి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kJmXBhI
https://ift.tt/4bTfKWk

No comments:

Post a Comment