న్యూయార్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ త్వరలో ఎన్నిలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని..
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JoYkNye
https://ift.tt/J3lc1jd
No comments:
Post a Comment