Pages

Hot Summer Sales And News

Thursday, 25 May 2023

UPSC: ఇద్దరు అభ్యర్థులు.. యూపీఎస్సీ ఫలితాల్లో ఒకే ర్యాంక్.. ఒకే రూల్ నంబర్..

యూపీఎస్సీ ఫలితాల్లో తప్పులు దొర్లాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులకు ఒకే రూల్ నంబర్ తో పాటు ఒకే ర్యాంక్ వచ్చింది. దీంతో వీరి ఫలితాలపై ప్రతిష్టంభన నెలకొంది. దేవాస్ జిల్లాకు చెందిన అయాషా ఫాతిమా(23), అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన అయాషా మక్రానీ(26) సివిల్స్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DGE90FO
https://ift.tt/cjQqW3y

No comments:

Post a Comment