లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ మ్యాచ్ రెండో రోజు కూడా భారత్పై ఆస్ట్రేలియాదే పైచేయి. తొలి ఇన్నింగ్లో ఆసీస్ను 469 పరుగుల వద్ద కట్టడి చేసిన తరువాత బ్యాటింగ్కు దిగిన భారత్- తడబడింది. క్రీజ్లో కుదురుకోవడంలో రోహిత్ సేన విఫలమైంది. రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి సగంమంది బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా పూర్తి
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/OwLragz
https://ift.tt/gi6IsNS
No comments:
Post a Comment