ఏపీలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. సమస్యల పరిష్కారం కోసం కొంత కాలంగా ఆందోళన బాట పట్టిన సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు (గురువారం) ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరపనున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి 10 రోజుల డెడ్లైన్ విధించింది. పోరాటం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/tconChy
https://ift.tt/kLQyheu
No comments:
Post a Comment