ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటన చేసింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పింది. దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/RaDj0eB
https://ift.tt/wGx30kJ
No comments:
Post a Comment