Pages

Hot Summer Sales And News

Thursday, 1 June 2023

మార్స్ రోవర్ ఎలా పని చేస్తుందంటే..?- మ్యూజియంలో రెప్లికా ప్రదర్శన

బెంగళూరు: అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి- మార్స్ రోవర్. అంగారక గ్రహంపై నీటి జాడను అన్వేషించడానికి 2003లో రోవర్ ఆపార్చునిటీని పంపించింది. 2004లో మార్స్‌పై ల్యాండ్ అయిన ఈ రోవర్.. 14 సంవత్సరాలకు పైగా తన కార్యకలాపాలను కొనసాగించింది. మార్స్‌కు సంబంధించిన అనేక ఫొటోలు, డేటాను నాసాకు పంపించింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/k3s8zDL
https://ift.tt/fkWheMB

No comments:

Post a Comment