Pages

Hot Summer Sales And News

Sunday, 28 May 2023

టార్గెట్ 2024: 12న విపక్షాల కీలక భేటీ, అంతా తానే అవుతున్న నితీష్ కుమార్

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు జూన్ 12న పాట్నాలో సమావేశం కానున్నాయి. 18కిపైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. ప్రతిపక్షాల మధ్యవర్తిగా వ్యవహరించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష పార్టీ సమావేశానికి,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ptqEkWA
https://ift.tt/6QkO5lJ

No comments:

Post a Comment