Pages

Hot Summer Sales And News

Tuesday, 6 June 2023

తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎప్పుడంటే.. రికార్డు స్థాయిలో..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌తలు 44 నుంచి 46 డిగ్రీల వ‌ర‌కు న‌మోద‌వుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పటికే ప్రవేశించాల్సిన రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. ఎప్పుడు ప్రవేశిస్తాయనే దాని పైన వాతావరణ శాఖ తాజా అప్ డేట్ ఇచ్చింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి వచ్చే నాలుగు రోజులు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9CL5p0g
https://ift.tt/qsNrWGM

No comments:

Post a Comment