Pages

Hot Summer Sales And News

Friday, 2 June 2023

ఒడిశా రైలు ప్రమాదంలో 233 మంది మృతి - 600 మందికి గాయాలు..!!

ఒడిశా రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు అధికారిక సమాచారం మేరకు 233 మంది మృతి చెందారు. మూడు రైళ్లు ఢీ కొనటంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రయాణీకులు చెల్లా చెదురయ్యారు. చీకట్లో పూర్తి సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోగీల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BjeSdXz
https://ift.tt/fkWheMB

No comments:

Post a Comment