Pages

Hot Summer Sales And News

Friday, 2 June 2023

Odisha Train Accident: 43 రైళ్ల రద్దు, 38 దారి మళ్లింపు - వందేభారత్ వాయిదా..!!

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. వందల మంది గాయాల బారిన పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 233 మంది మరణించినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 900 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాసేపట్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/IAYS2fq
https://ift.tt/n9XURjf

No comments:

Post a Comment