చెన్నై/బెంగళూరు: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. దీని ఫలితంగా- కర్ణాటక, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. మెజారిటీ ప్రాంతాల్లో ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ- రుతు పవనాలు విస్తరించే కొద్దీ వాతావరణంలో చల్లగా మారుతుందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/yi9pfBa
https://ift.tt/Fm9dizS
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment