ఏపీలో వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ మత్సకార భరోసా నిధుల్ని సీఎం వైఎస్ జగన్ ఇవాళ విడుదల చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో సీఎం జగన్ ఈ నిధుల్ని ఐదోసారి విడుదల చేశారు. ఇవాళ రూ.231కోట్లను మత్సకారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున విడుదల చేశారు. దీంతో కలిపి ఈ ఐదేళ్లలో మొత్తం రూ.538 కోట్ల సాయం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/34uxC5b
https://ift.tt/5q8ZQvT
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment