Tuesday, 16 May 2023

చంద్రబాబు, పవన్ పై జగన్ సెటైర్లు-కాంగ్రెస్ గెలిస్తే మీకు పండగా-బీజేపీతో పొత్తు కోరుకుంటూ..

ఏపీలో వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ మత్సకార భరోసా నిధుల్ని సీఎం వైఎస్ జగన్ ఇవాళ విడుదల చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో సీఎం జగన్ ఈ నిధుల్ని ఐదోసారి విడుదల చేశారు. ఇవాళ రూ.231కోట్లను మత్సకారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున విడుదల చేశారు. దీంతో కలిపి ఈ ఐదేళ్లలో మొత్తం రూ.538 కోట్ల సాయం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/34uxC5b
https://ift.tt/5q8ZQvT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour