Friday, 9 June 2023

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రైలు ప్రమాదం తరువాత గత వారం రోజులుగా ఆ మార్గం నుంచి విశాఖ మీదుగా దక్షిణాది ప్రాంతాలకు వస్తున్న పలు రైళ్లను రద్దు చేయటం..దారి మళ్లించారు. తిరిగి పలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/6pjVLsg
https://ift.tt/JyuxzAC

అమిత్ షా, నడ్డా వరుస భేటీలు - టీడీపీతో పొత్తుపై క్లారిటీ, రోడ్ మ్యాప్ ఫిక్స్..!!

ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం కీలకంగా మారింది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైన వేళ బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీకి వస్తున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/OYs87JF
https://ift.tt/JyuxzAC

\"జబర్దస్త్\" పంచ్ ప్రసాద్ కు సీరియస్ - అండగా ముఖ్యమంత్రి జగన్..!!

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొంత కాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని..కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు దాతలు సహకరించాలని సహచర కమెడియన్ నూకరాజు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. ఇదే సమయంలో మంత్రి రోజా ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/vCMcFoX
https://ift.tt/Fm9dizS

రుతు పవనాల విస్తరణ- ఎల్లో అలర్ట్ జారీ: ఈదురుగాలలతో వర్ష బీభత్సం

చెన్నై/బెంగళూరు: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. దీని ఫలితంగా- కర్ణాటక, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. మెజారిటీ ప్రాంతాల్లో ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ- రుతు పవనాలు విస్తరించే కొద్దీ వాతావరణంలో చల్లగా మారుతుందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/yi9pfBa
https://ift.tt/Fm9dizS

'యుక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తే జైలు శిక్షలా? ఈ పాలన స్టాలిన్‌ను తలపిస్తోంది' - కోర్టులో హక్కుల కార్యకర్త అర్లావ్ వాదన

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఓలెగ్ అర్లావ్ ఒక కేసులో మాస్కో కోర్టులో విచారణకు హాజరయ్యారు. కోర్టు రూమ్‌లోకి ప్రవేశించిన వెంటనే, అర్లావ్ ఈ ట్రయల్‌పై తనకున్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన తన బ్రీఫ్‌ కేసు తెరిచి, దానిలో ఉన్న ఒక పుస్తకం బయటకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ayVFeDz
https://ift.tt/Fm9dizS

Thursday, 8 June 2023

టెన్త్, ఇంటర్ ఫెయిల్యూర్స్ కు జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ..!

ఏపీలో గతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కాలంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు పరీక్షలు రాయకుండానే పాస్ చేసేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో ఆఫర్ ఇచ్చింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న కారణంతో విద్యార్ధులు చేసుకుంటున్న ఆత్మహత్యలను నివారించేందుకు, ఇతరత్రా కారణాలతో వారికి కొత్త ఆఫర్ ప్రకటించింది. దీంతో వారు ఆత్మన్యూనతా భావానికి గురి కాకుండా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/NAG018y
https://ift.tt/Fm9dizS

జమ్మూలో శ్రీ వేంకటేశ్వరస్వామి - భక్తులకు దర్శనం..!!

జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది. మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. జమ్మూ నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శేషాచల కొండల నుండి ఇక్కడికి విచ్చేశారని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సిన్హా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/0FTajE3
https://ift.tt/Fm9dizS

ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్, విడుదల - సీబీఐ నిర్ణయం వెనుక..!!

వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ వెంటనే కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసింది. అనంతరం ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చి.. ఏ-8గా పేర్కొంది. ఈనెల 3వ తేదీన జరిగిన ఈ అరెస్టు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/igOnWlL
https://ift.tt/Fm9dizS

పూరీ ఎక్స్‌ప్రెస్ బోగీలో చెలరేగిన మంటలు

భువనేశ్వర్: దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన తీర యావత్ దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో 275 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 1,000కి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/7sQlhAL
https://ift.tt/gi6IsNS

బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చినట్టేనా?

లండన్: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ మ్యాచ్‌ రెండో రోజు కూడా భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి. తొలి ఇన్నింగ్‌లో ఆసీస్‌ను 469 పరుగుల వద్ద కట్టడి చేసిన తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత్- తడబడింది. క్రీజ్‌లో కుదురుకోవడంలో రోహిత్ సేన విఫలమైంది. రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి సగంమంది బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా పూర్తి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/OwLragz
https://ift.tt/gi6IsNS

Wednesday, 7 June 2023

నైరుతి రాక, తుఫాను - పలు ప్రాంతాల్లో వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలు ఎక్కువై జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ ఉక్కపోత పెరిగింది. అరేబియా సముద్రంలో బిపర్జాయ్ తుఫాను ఏర్పడింది. ఇటు ఈశాన్య రుతుపవనాలు రేపు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/wSC5pD1
https://ift.tt/gi6IsNS

లోకేశ్‌ ‘మిషన్‌ రాయలసీమ’ - కడప కేంద్రంగా..!!

తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో రాయలసీమ పైన గురి పెట్టింది. 2019 ఎన్నికల్లో టీడీపీ సీమలో మూడు సీట్లకే పరిమితం అయింది. కడప, కర్నూలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం లో రెండు.. చిత్తూరులో చంద్రబాబు మాత్రమే గెలిచారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందుగానే కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా సీమ నుంచే యువగళం పాదయాత్ర

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1FYHMxv
https://ift.tt/gi6IsNS

ఆరెంజ్ రంగులో ఆకాశం: న్యూయార్క్ సహా అమెరికా అంతటా

వాషింగ్టన్: వేకువ జామున ఆకాశం ఎలా ఉంటుంది? ప్లెజెంట్‌గా కనిపిస్తుంది. సరికొత్త అందాలతో కనువిందు చేస్తుంది. అప్పుడప్పుడే ప్రసరిస్తోన్న భానుడి కిరణాలు వెచ్చగా స్పృశిస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైనా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుంటాయి. అమెరికాలో న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపించింది. జనాలను బిత్తరపోయేలా చేసింది. ఆకాశం నారింజ రంగును పులముకున్నట్లు కనిపించింది. న్యూయార్క్ మాత్రమే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/nFrxTlt
https://ift.tt/qsNrWGM

WTC Final 2023.. బోల్తా కొట్టిన బౌలర్లు- రోహిత్ శర్మ చెత్త ఐడియా

లండన్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ మ్యాచ్‌ తొలి రోజు- భారత్ చేతులెత్తేసింది. టీమిండియా బౌలర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు తేలిపోయారు. ఇన్నింగ్ ఆరంభంలో కొంతమేర ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఆ తరువాత చతికిలపడ్డారు. బ్యాటర్లు రాజ్యమేలారు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి రోజు ఆట ముగిసే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/v34tMyN
https://ift.tt/qsNrWGM

దంచి కొడుతున్న వర్షాలు- ఉక్కపోత నుంచి ఊరట

తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ జూన్ 1వ తేదీ నాటికి క్రమం తప్పకుండా కేరళ వద్ద తీరాన్ని తాకుతుంటాయి నైరుతి రుతుపవనాలు. నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల రాకలో తీవ్ర జాప్యం ఏర్పడింది. అయిదు సంవత్సరాల్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/j2gCUlE
https://ift.tt/qsNrWGM

Tuesday, 6 June 2023

తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎప్పుడంటే.. రికార్డు స్థాయిలో..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌తలు 44 నుంచి 46 డిగ్రీల వ‌ర‌కు న‌మోద‌వుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పటికే ప్రవేశించాల్సిన రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. ఎప్పుడు ప్రవేశిస్తాయనే దాని పైన వాతావరణ శాఖ తాజా అప్ డేట్ ఇచ్చింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి వచ్చే నాలుగు రోజులు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9CL5p0g
https://ift.tt/qsNrWGM

అమిత్ షాతో భేటీ అందుకోసమే, అధికారం ఖాయం - పార్టీ నేతలతో చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమయ్యారు. పొత్తుల దిశగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. తమకు తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. పొత్తు కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని వైసీపీ నేతలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/CZOWfnP
https://ift.tt/qsNrWGM

అవినాశ్ బెయిల్ రద్దు చేయండి - సుప్రీంలో సునీత, నేడు..!!

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశం మరో మలుపు తీసుకుంది. తెలంగాణ హైకోర్టు మే 31న అవినాశ్ కు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాశ్ కు బెయిల్ మంజూరు చేయటం పైన సునీత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అవినాశ్‌కి ఇచ్చిన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/uRxsYyC
https://ift.tt/qsNrWGM

ఏపీ మంత్రివర్గం భేటీ: జగన్ నిర్ణయాలపై ఉత్కంఠత

అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DoAXu74
https://ift.tt/wGx30kJ

సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌‌‌- కీలక విషయాలు రికార్డ్

అమరావతి: అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న మార్గదర్శి చిట్ ఫండ్స్‌ కేసు దర్యాప్తు ఊపందుకుంది. సీఐడీ అధికారులు తమ దూకుడు పెంచారు. ఇటీవలే ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేసిన అధికారులు- తాజాగా ఆయన కోడలు, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజా కిరణ్‌ను విచారించారు. 10 గంటల పాటు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/SixmGz5
https://ift.tt/wGx30kJ

Monday, 5 June 2023

Yogi Adityanath : యోగీ లీడర్ షిప్ భేష్-పుట్టినరోజున ప్రధాని మోడీ స్పెషల్ ప్రశంస..

దేశంలోనే జనాభాపరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా బీజేపీకి పెద్ద దిక్కుగా మారిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1Sw6PKR
https://ift.tt/wGx30kJ

Apple vision pro WWDC 2023: వర్చువల్ ప్రపంచంలోకి అడుగెట్టిన యాపిల్.. విజన్ ప్రో హెడ్‍సెట్ లాంచ్.. ధర ఎంతంటే.

ఆపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ను తీసుకొచ్చింది. మోస్ట్ అవైడెట్ యాపిల్ మిక్స్ రియాలిటీ హెడ్ సెట్ డబ్ల్యూడబ్య్లూడీసీ 2023ని విడుదల చేసింది. ఇది ఖరీదైన హెడ్‌సెట్ గా ఉంది. దీని ధర $3,499 నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని U.S.లో 2024 జనవరి నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉండనుంది. ఈ హెడ్ సెట్ లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/fPnzBZJ
https://ift.tt/wGx30kJ

Telangana: విద్యుత్ వినియోగంలో అగ్రగామిగా తెలంగాణ..

విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2700 మెగావాట్ల లోటు నుంచి కేవలం తొమ్మిదేళ్లలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారిందనన్నారు. విద్యుత్ కోసం తెలంగాణ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/b2GYdrv
https://ift.tt/wGx30kJ

AP News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో క్రమబద్ధీకరణ..!

ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటన చేసింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పింది. దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/RaDj0eB
https://ift.tt/wGx30kJ

ఆదిపురుష్ థియేటర్లల్లో ప్రతి షోలో ఒక సీట్ ఖాళీ- రామభక్త హనుమాన్ కోసం

అమరావతి: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఇది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటించారు. రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8ETYvNt
https://ift.tt/zTv9tgs

కశ్మీర్: డ్రగ్స్ మత్తులో తేలుతున్న టీనేజర్లు.. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి?

మే నెలలో ఓ వర్షాకాలపు ఉదయం కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఒక డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ వెలుపల పదుల సంఖ్యలో యువకులు క్యూ కట్టి నిల్చున్నారు. వారిలో చాలా మంది టీనేజీ పిల్లలు. పక్కనే వాళ్ల తల్లిదండ్రులు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఐఎంహెచ్ఏఎన్ఎస్‌) నుంచి మందు తీసుకోవడానికి వారి వంతు కోసం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Q2rESNy
https://ift.tt/zTv9tgs

Sunday, 4 June 2023

ఎయిమ్స్ ఆసుపత్రి ముందు అవస్థలు, రైలు ప్రమాదంలో చనిపోయింది ఎవరు ?, మావాళ్లు !

భువనేశ్వర్/ఒడిశా: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి శవాలు స్వాధీనం చేసుకోవడానికి బాధితుల బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హెల్ప్ లైన్లు ఏర్పాటు చెయ్యడంతో ఆ హెల్త్ లైన్ల దగ్గర బాధితుల కుటుంబ సభ్యులు వారి ఆనవాళ్లు కనుగొనడానికి, చనిపోయిన వారు మావాళ్లా ?, కాదా ? అని తెలుసుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/yGVneKk
https://ift.tt/zTv9tgs

రైల్వే కీలక ప్రకటన - టికెట్ లేని ప్రయాణీకులకు నష్ట పరిహారం..!!

రైల్వే శాఖ కీలక ప్రకటన చేసిది. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో టికెట్ లేని ప్రయాణీకులకు నష్ట పరిహారం లభించనుంది. గతంలో ప్రమాదాలు జరిగిన సమయంలో..ఇతర సందర్భాల్లో రైల్వే నుంచి పరిహారం అందాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్..లేదా ప్రయాణం టికెట్ ఉంటేనే అమలు చేసేవారు. ఇప్పుడు ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/nSd7PJT
https://ift.tt/zTv9tgs

ట్రాక్ పునరుద్దరణ, 51 గంటల్లోనే పూర్తి - అక్కడే రైల్వే మంత్రి మకాం..!!

ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. 275 మంది మరణించినట్లు..1,175కి పైగా క్షతగాత్రులు అయినట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రమాదంలో బోగీలన్నీ తుక్కు తక్కు అయ్యాయి. సహాయక చర్యలను వేగంగా పూర్తి చేసిన అధికారులు వెంటనే పునరుద్దరణ చర్యలు ప్రారంభించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మకాం వేసారు. యుద్ద ప్రాతిపదిక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/X3vRj6m
https://ift.tt/zTv9tgs

తిరుమలలో సేవలకు ముందుకు రండి, టీటీడీ ఈవో - ఆలయం సమీపంలో విమానం..!!

Tirumala: వేసవిలో శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లలో భక్తులకు సేవలందించేందుకు యువకులు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్‌ దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో మరోసారి విమాన సంచారం కలకలం సృష్టించింది. మే నెలలో 23.38 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BPbKOwa
https://ift.tt/zTv9tgs

తెలంగాణతో సహా ఆ రాష్ట్రాల్లో బీజేపీని తుడిచేస్తాం: అమెరికాలో రాహుల్ గాంధీ

న్యూయార్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ త్వరలో ఎన్నిలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని..

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JoYkNye
https://ift.tt/J3lc1jd

Saturday, 3 June 2023

ఒడిశా రైలు ప్రమాదం: రైళ్లు పట్టాలు ఎందుకు తప్పుతాయి?

ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి సమాధానాలు లేని అనేక ప్రశ్నలు ఉన్నాయి. మూడు రైళ్లు ఢీకొనేలా అసలు ఏం జరిగిందనేదానికి సమగ్ర దర్యాప్తుతో మాత్రమే సమాధానం దొరుకుతుంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 288 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, కొన్ని వందల మంది గాయపడ్డారు. ప్రపంచంలోని అతిపెద్ద

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/uYpNEFC
https://ift.tt/J3lc1jd

టీడీపీ, జనసేన పొత్తుతో జరిగేదిదే - తేల్చేసిన లగడపాటి..!!

ఏపీలో పొత్తుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. బీజేపీ వైఖరి పైన స్పష్టత

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DM5isZc
https://ift.tt/J3lc1jd

టీడీపీ, జనసేన పొత్తు - తొలి సీటు అభ్యర్ధి ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ ద్వారా బీజేపీతో పొత్తు దిశగా తొలి అడుగు పడింది. ఈ పొత్తుల వ్యవహారంలో సీట్ల సర్దుబాటు అంశంపైన జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీట్లపైన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Vq1uW3n
https://ift.tt/J3lc1jd

ప్రమాదం వెనుక, మృతుల సంఖ్య 288 - పునరుద్దరణ పనుల్లో రైల్వే మంత్రి..!!

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 288 మంది ప్రాణాలు కోల్పోయారు. 747 మంది గాయాల పాలయ్యారు. వారిలో 56 మంది పరిస్థితి విషమంగా ఉంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DMKTY5o
https://ift.tt/n9XURjf

వైఎస్ జగన్ భవితవ్యం ఏమిటో తేల్చేసిన జ్యోతిష్కుడు

అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు కూడా మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీదికి వచ్చింది. ముఖ్యమంత్రి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1OMi3lt
https://ift.tt/n9XURjf

Friday, 2 June 2023

కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ఒడిశా రైలు ప్రమాదంలో 233కి పెరిగిన మృతుల సంఖ్య - ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే

ఒడిశాలోని బాలాసోర్‌ స్టేషన్ సమీపంలో జరిగిన రైల్వే ప్రమాదంలో 233 మంది మరణించారని, 900 మందికి గాయాలయ్యాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. ప్రమాద స్థలానికి 200కి పైగా అంబులెన్స్‌లను పంపినట్లు చెప్పారు. భారత్‌లో ఈ శతాబ్దంలో జరిగిన అత్యంత ఘోర రైల్వే ప్రమాదాలలో ఇదొకటి. ఈ ప్రమాదంలో మృతుల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9Clsu7L
https://ift.tt/n9XURjf

Odisha Train Accident: 43 రైళ్ల రద్దు, 38 దారి మళ్లింపు - వందేభారత్ వాయిదా..!!

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. వందల మంది గాయాల బారిన పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 233 మంది మరణించినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 900 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాసేపట్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/IAYS2fq
https://ift.tt/n9XURjf

ఒడిశా రైలు ప్రమాదంలో 233 మంది మృతి - 600 మందికి గాయాలు..!!

ఒడిశా రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు అధికారిక సమాచారం మేరకు 233 మంది మృతి చెందారు. మూడు రైళ్లు ఢీ కొనటంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రయాణీకులు చెల్లా చెదురయ్యారు. చీకట్లో పూర్తి సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోగీల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BjeSdXz
https://ift.tt/fkWheMB

coromandel express: ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాలు ఇవే

న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్‌పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 100 మందికిపైగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/n4VXBty
https://ift.tt/fkWheMB

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: 100మందికిపైగా మృతి, 300కిపైగా గాయాలు, ప్రధాని దిగ్బ్రాంతి

భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్‌పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 100 మందికిపైగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/iBLJGgv
https://ift.tt/fkWheMB

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: 50మందికిపైగా మృతి, 300కిపైగా గాయాలు, ప్రధాని దిగ్బ్రాంతి

భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్‌పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికిపైగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/6EnY2a7
https://ift.tt/fkWheMB

Thursday, 1 June 2023

మార్స్ రోవర్ ఎలా పని చేస్తుందంటే..?- మ్యూజియంలో రెప్లికా ప్రదర్శన

బెంగళూరు: అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి- మార్స్ రోవర్. అంగారక గ్రహంపై నీటి జాడను అన్వేషించడానికి 2003లో రోవర్ ఆపార్చునిటీని పంపించింది. 2004లో మార్స్‌పై ల్యాండ్ అయిన ఈ రోవర్.. 14 సంవత్సరాలకు పైగా తన కార్యకలాపాలను కొనసాగించింది. మార్స్‌కు సంబంధించిన అనేక ఫొటోలు, డేటాను నాసాకు పంపించింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/k3s8zDL
https://ift.tt/fkWheMB

దశాబ్ది ఉత్సవాల వేళ - అందరి చూపు తెలంగాణ వైపే..!!

ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగిడుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రం..కేవలం తొమ్మిదేండ్లలోనే లక్ష్యాలకు మించిన ప్రగతితో దూసుకుపోతున్నది. దశాబ్ది వేడుకల వేళ అందరి చూపు తెలంగాణ వైపే. మునుపెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్‌' పాలన ఆకర్షిస్తోంది. తెలంగాణ ఉద్యమ సారధిగా.. తొలి తెలంగాణ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/S1Bl9hf
https://ift.tt/fkWheMB

పదో వసంతంలోకి తెలంగాణ - 21 రోజుల సంబురాలు..!!

కోట్లాది మంది కల ఫలించిన రోజు. అమరుల త్యాగాల స్ఫూర్తి..తెలంగాణ ప్రజల ఐకమత్యంతో పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు సర్వం సిద్దమైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 21 రోజుల పాటు వేడుకలు నిర్వహించనుంది. అన్ని పార్టీలు సంబురాలకు సిద్దమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో దశాబ్ది ఉత్సవాలను

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/VTk1yaC
https://ift.tt/fkWheMB

పీఎం అయినా సీఎం అయినా ఆ కులం నుంచే.. బ్రాహ్మణులు, క్షత్రియులదే ఆధిపత్యం, కమ్యూనిస్ట్ పార్టీలోనూ వారే

నేపాల్‌లోని పోఖారాలో కకాకో చులో అనే ఒక రెస్టారెంట్ ఉంది. దాని బయట మెనూ బోర్డ్ పెట్టారు. అందులో ఉన్న ఆహార పదార్థాల పేర్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మెనూలోని మొదటిది 'పండిట్ భోజనం', రెండోది 'లౌకిక భోజనం', మూడోది 'గణతంత్ర భోజనం', నాలుగోది 'ఏకాభిప్రాయ భోజనం'. బోర్డును చూపిస్తూ ఒక నేపాలీ మిత్రుడు,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/HQXvPYl
https://ift.tt/fkWheMB

ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం: త్యాగాలు స్మరించుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గురువారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం వివిధ దశలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, తాగ్యాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో ఎదురైన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/0xq8TIg
https://ift.tt/kLQyheu

గోవిందరాజస్వామి ఆలయంలో అపశృతి: రావి చెట్టు కూలి వ్యక్తి మృతి

తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ధ్వజస్తంభం వద్ద ఉన్న వందల ఏళ్లనాటి పెద్ద రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/h2tLKEa
https://ift.tt/kLQyheu

Wednesday, 31 May 2023

యూపీలో ఆధార్ తరహాలోనే ఫ్యామిలీ ఐడీ కార్డు-పథకాల నుంచి అన్నీ అందులోనే..

ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్ ఒక కుటుంబం-ఒక గుర్తింపు కార్డు పేరుతో ఓ కొత్త పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ 78 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9lhFWeM
https://ift.tt/kLQyheu

తెలుగు రాష్ట్రాల్లో రుతపవనాల రాకపై లేటెస్ట్ అప్ డేట్..!!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఒక వైపు ఉష్ణోగ్రతలు.. మరో వైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇదే సమయంలో రుతుపవనాల పైన వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. అటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మరో రెండు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/EK8xBaW
https://ift.tt/kLQyheu

ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమం - ప్రభుత్వం నుంచి పిలుపు..!!

ఏపీలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. సమస్యల పరిష్కారం కోసం కొంత కాలంగా ఆందోళన బాట పట్టిన సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు (గురువారం) ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్‌ జవహర్‌ రెడ్డి చర్చలు జరపనున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి 10 రోజుల డెడ్‌లైన్‌ విధించింది. పోరాటం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/tconChy
https://ift.tt/kLQyheu

బీజేపీతో పొత్తు - పార్టీ మేనిఫెస్టో పై లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు..!!

రానున్న ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయం పార్టీ అధినేత చంద్రబాబు చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అదే సమయం లో జనసేనాని పవన్ తో పార్టీ చీఫ్ చంద్రబాబు, తాను పొత్తులపై ఆరేడు సార్లు కూర్చుని మాట్లాడుకున్నామని వెల్లడించారు. బీజేపీతో పొత్తు అంశం పైన ఆసక్తి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/foxGiej
https://ift.tt/kLQyheu

భారత జీడీపీ 7.2 శాతం: సవాళ్ల మధ్య సానుకూలమంటూ ప్రధాని మోడీ, చైనా కంటే మెరుగ్గా!

న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన దేశ స్థూల జాతీయోత్పత్తి(GDP) గణాంకాలు వెలువడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందింది. ఇదే ఏడాది చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు రాణించడంతో వృద్ధికి దోహదపడింది. ఈ మేరకు కేంద్ర గణాంక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/xTrXn7Y
https://ift.tt/wJ1eIHi

నైటీలో వచ్చి మొబైల్ షోరూంలో భారీ దొంగతనం: ఆ ఒక్క పొరపాటుతో దొరికిపోయాడు

హైదరాబాద్: సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి దొంగబుద్ధి పుట్టింది. మొబైల్ షోరూంలో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు సోదరి నైటీలో వచ్చి షోరూం తాళం పగులగొట్టి మొబైల్ ఫోన్లు దొంగిలించాడు. అంతా ప్లాన్ ప్రకారమే చేసినా.. అతుడు చేసిన చిన్న పొరపాటుతో చివరకు పోలీసులకు చిక్కాడు. సికింద్రాబాద్ మహంకాళీ పోలీస్ స్టేషన్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kCBbQnl
https://ift.tt/wJ1eIHi

Tuesday, 30 May 2023

ఎన్నికల వేళ కుప్పంలో చంద్రబాబు కీలక నిర్ణయం..!!

టీడీపీ అధినేత చంద్రబాబ కుప్పం కేంద్రంగా ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎలాగైనా కుప్పంలో ఓడిస్తామని వైసీపీ కొంత కాలంగా చెబుతోంది. వై నాట్ పులివెందుల అంటూ టీడీపీ కౌంటర్ ప్రచారం ప్రారంభించింది. కొద్ది కాలం క్రితం కుప్పం లో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు నిర్ణయించారు. ఇందు కోసం ఇంటి స్థలం కూడా కొనుగోలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ieInEZm
https://ift.tt/wJ1eIHi

ఎంపీ కేశినేనికి వైసీపీ ఆహ్వానం - దేవినేని ఉమా అనుకూల శత్రువు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివాదాస్పదంగా కనిపిస్తోంది. కేశినేని వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించటం...వచ్చే ఎన్నికల్లో పోటీ పైన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం మొదలైంది. కేశినేనికి వ్యతిరేకంగా కొందరు టీడీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో విజయవాడ తో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8EdDfcW
https://ift.tt/wJ1eIHi

రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై నెల రోజుల కిందట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్ల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. తమపై, మైనర్ రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ వంటి రెజ్లర్లు బహిరంగంగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Yy1tNvq
https://ift.tt/wJ1eIHi

భారత రెజ్లర్లకు వరల్డ్ రెజ్లింగ్ మద్దతు: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వేటుకు హెచ్చరిక

న్యూఢిల్లీ: భారత్‌లో కొనసాగుతున్న రెజ్లర్ల నిరసనపై అంతర్జాతీయ క్రీడల గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ రెజ్లింగ్ బాడీ.. నిరసన తెలిపిన భారతీయ రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును, అరెస్టును ఖండించింది. ఇప్పటివరకు భారత అధికారులు నిర్వహించిన పరిశోధనల ఫలితాలు లేకపోవడంపై కూడా యూడబ్ల్యూడబ్ల్యూ అసంతృప్తి వ్యక్తం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/SnMO1LH
https://ift.tt/qna0D82

తెలంగాణ: ప‌ల్లెకు రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నిధులు ఇచ్చే 'గ్రామ జ్యోతి' ప‌థ‌కం గురించి తెలుసా?

తెలంగాణలో గ్రామంలో ర‌హ‌దారిపై గుంత‌లు పూడ్చ‌డం మొద‌లు గ్రామ స‌మ‌గ్ర అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు రూపొందించి, ఆ గ్రామ ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే ప‌నులు పూర్తి చేసి ప‌ర్య‌వేక్షించేలా అమలు చేస్తున్న పథకం- 'గ్రామ జ్యోతి' . ఎన్నో వైవిధ్య‌మైన అంశాల మేళ‌వింపుతో తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఈ ప‌థ‌కం విధి విధానాలు ఏమిటి? గ్రామస్థులు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/aCeP4jL
https://ift.tt/qna0D82

జగన్ సర్కార్‌కు నాలుగేళ్లు- 40 ఏళ్లకు పాలనకు రాజమార్గం: సజ్జల

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాళ్టితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. 2019లో ఇదే రోజున వైఎస్ జగన్.. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల కాలాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/HVOeIvQ
https://ift.tt/qna0D82

Monday, 29 May 2023

డీకే ఆపరేషన్ తెలంగాణ, కీలక ప్రతిపాదన - రేవంత్ కు షాక్..!?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించింది. కొత్త పాత్తుల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్ కుమార్తె షర్మిలతో మంతనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రియాంక గాంధీ - షర్మిల మధ్య ఫోన్ లో మంతనాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పుడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన డీకే శివకుమార్ రంగంలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/gKT9cjy
https://ift.tt/qna0D82

Condoms- IPL 2023: స్విగ్గీకి కండోమ్స్‌ గిరాకీ: ఒక్కరాత్రికే వేలల్లో డోర్ డెలివరీ- నాన్ స్టాప్ బ్యాటింగ్

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ మెరుపులు మెరిపించింది. స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఊహించినట్టే భారీ స్కోర్‌ను సాధించింది. ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు బ్యాటర్లు. ప్రత్యేకించి- ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అదరగొట్టాడు. నరేంద్ర మోదీ స్టేడియం పరువు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kvIM98d
https://ift.tt/4bTfKWk

నరేంద్ర మోదీ స్టేడియం పరువు గంగపాలు..

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ మెరుపులు మెరిపించింది. స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఊహించినట్టే భారీ స్కోర్‌ను సాధించింది. ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు బ్యాటర్లు. ప్రత్యేకించి- ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అదరగొట్టాడు. టాస్ గెలిచిన చెన్నై

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/AZJb4RC
https://ift.tt/4bTfKWk

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు: బ్లూటూత్‌తో పరీక్ష రాశారు, నలుగురి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dZfRw2N
https://ift.tt/4bTfKWk

Sunday, 28 May 2023

చంద్రబాబు మేనిఫెస్టోపై మాజీ సీఎస్ సంచలనం : జస్టిస్ ఎన్వీ రమణ వ్యాసం పైనా..!!

మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలన ప్రకటించారు. వీటి ద్వారా మహిళలు..యువత..రైతులను ఆకట్టుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ హామీలపైన వైసీపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఇదే సమయంలో చంద్రబాబు హాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ క్రిష్ణారావు స్పందించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/UHDb8vo
https://ift.tt/4bTfKWk

ధోనీ సేనకు నిరాశ: కప్- గుజరాత్ టైటాన్స్‌దే: అలా జరక్కూడదంటూ పూజలు..!!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క బంతి కూడా పడలేదు. సూపర్ ఓవర్ సమయం కూడా దాటిపోయినప్పటికీ- వర్షం తెరిపినివ్వలేదు. ఫలితంగా ఇవ్వాళ్టికి మ్యాచ్ వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం జరగాల్సిన మ్యాచ్.. ఈ సాయంత్రం 7:30కు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/k9qKelw
https://ift.tt/4bTfKWk

ఏపీ.. శ్రీలంక అయిపోదా బాబూ?: వైసీపీ కౌంటర్ అటాక్

అమరావతి: మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై విమర్శలు మొదలయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్నాలపై గతంలో చంద్రబాబు చేసిన విమర్శలను గుర్తు చేస్తోన్నారు. `ఆల్ ఫ్రీ` చంద్రబాబు అంటూ సెటైర్లు సంధిస్తోన్నారు. మహానాడు వేదికపై నుంచి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kJmXBhI
https://ift.tt/4bTfKWk

టార్గెట్ 2024: 12న విపక్షాల కీలక భేటీ, అంతా తానే అవుతున్న నితీష్ కుమార్

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు జూన్ 12న పాట్నాలో సమావేశం కానున్నాయి. 18కిపైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. ప్రతిపక్షాల మధ్యవర్తిగా వ్యవహరించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష పార్టీ సమావేశానికి,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ptqEkWA
https://ift.tt/6QkO5lJ

రెజ్లర్లపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు: బ్రిజ్‌భూషణ్ అరెస్టుకు స్వాతి మాలీవాల్ డిమాండ్

న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం సమయంలో రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/znAUahG
https://ift.tt/6QkO5lJ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో మూడో రోజైన ఆదివారం ఉదయం పార్లమెంట్ నతూన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఇక ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై హోంమంత్రి అమిత్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/IVMCsYT
https://ift.tt/6QkO5lJ

Saturday, 27 May 2023

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించిన బాలకృష్ణ; జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్!!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి. శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేడు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కుమారుడు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నందమూరి రామకృష్ణ,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/CbD4jNv
https://ift.tt/6QkO5lJ

బ్రిజ్ భూషణ్ సింగ్ దావూద్ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం ఇచ్చారా?

దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రెజ్లర్ల ధర్నా మొదలై నెల రోజులు దాటింది. మహిళా కుస్తీ యోధులతో వివాదం కారణంగా అందరి దృష్టి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పడింది. ఇంతకూ ఎవరీ బ్రిజ్ భూషణ్ సింగ్? బ్రిజ్ భూషణ్ సింగ్‌కు 50కి పైగా పాఠశాలలు, కళాశాలలు ఉన్న విషయం చాలా మందికి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/qp3JlgM
https://ift.tt/6QkO5lJ

`ప్రత్యేకంగా` ఆహ్వానించిన చంద్రబాబు- లేఖ సారాంశం ఇదే..!!

రాజమండ్రి: రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/GCerdQA
https://ift.tt/6QkO5lJ

రాజమండ్రిలో మహా డ్రామా; ఎన్టీఆర్ సినిమాల్లో నటుడైతే చంద్రబాబు రాజకీయాల్లో మహానటుడు: మంత్రి బొత్సా

రాజమండ్రి లో జరుగుతున్న మహానాడులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజమండ్రిలో మహా డ్రామా నడుస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు . ఏపీ సీఎంజగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప చంద్రబాబునాయుడు చేస్తున్నది ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/PBWE5ST
https://ift.tt/6QkO5lJ

Insurance: రూ.456 తో రెండు బీమా పథకాల్లో చేరొచ్చు..

మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరి ప్రాణాలకు గ్యారెంటీ లేదు. అందుకే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే దేశంలో అందరికి ఇన్సూరెన్స్ తీసుకునేంతా స్తోమత ఉండదు. అందుకే కేంద్ర ప్రభుత్వమే రెండు బీమా పథకాలు తీసుకొచ్చింది. ఈ పథకాలకు మనం నామమాత్రపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కేంద్రం తీసుకొచ్చిన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ealdm2H
https://ift.tt/OaMP3Jt

Friday, 26 May 2023

ట్రిలియన్ డాలర్ కాయిన్: అమెరికా దివాలా నుంచి బయటపడాలంటే రూ. 82 లక్షల కోట్ల విలువైన ప్లాటినం నాణెం ముద్రించాలా?

అమెరికాను దివాలా నుంచి రక్షించేందుకు గాను దేశ రుణ పరిమితి పెంచే విషయంలో అంగీకారానికి రావడానికి రిపబ్లికన్‌లు, డెమొక్రాట్‌లకు గడువు సమీపిస్తోంది. జూన్‌లోపు ఒప్పందం కుదరకుంటే అమెరికా ప్రభుత్వం తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడం కష్టమవుతుంది. అంతేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఈ ప్రభావం పడుతుంది. ఇటీవల రోజుల్లో కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ సభ్యులు,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/o9TF24Q
https://ift.tt/OaMP3Jt

అవినాశ్ అరెస్ట్ కు బయలుదేరాం, బెయిల్ ఇవ్వద్దు - సీబీఐ..!!

ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైఎస్ వివేకా కేసులో అవినాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అవినాశ్ తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని వివరించారు. సునీత తరపు న్యాయవాది అవినాశ్ మైండ్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. పిటీషన్ కొట్టివేయాలని కోరారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/SycxCGO
https://ift.tt/OaMP3Jt

టీడీపీకి రాజమండ్రి సెంటిమెంట్ - 2024 లో అధికారం దక్కాలంటే..!!

టీడీపీ పార్టీ పసుపు పండుగ మహానాడు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సారి మహానాడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నిర్ణయాలకు మహానాడు వేదిక కానుంది. 41 సంవత్సరాల పార్టీ చరిత్రలో ఇది 32వ మహానాడు. ఎన్టీఆర్ నాడు ప్రారంభించిన మహానాడు నిర్ణయం వెనుక అనేక లక్ష్యాలు ఉన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఈ సారి మహానాడు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/EgWvT2c
https://ift.tt/OaMP3Jt

Street Views: ఇప్పుడు దేశమంతటా గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ...

మనం ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాలనుకుంటే రూట్ తెలియకపోతే ఏం ఉపయోగిస్తాం.. ఏముంది ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం. అందులో అడ్రస్ ఎంటర్ చేసి రయ్ మంటూ వెళ్లిపోతాం. అయితే వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గూగుల్ గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ తీసుకొచ్చింది. మనం అడ్రస్‌ కోసం వెతికే చోట ఉన్న షాపు, ఇల్లు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/TGafwWU
https://ift.tt/vGrCe5m

TSRTC: ఆర్టీసీ బస్సుల్లో స్నాక్స్ బాక్స్.. కేవలం రూ.30 ..!

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. ప్రయాణికులకు జర్నీలో స్నాక్స్ బాక్స్ ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో నీళ్ల సీసా ఇస్తోంది. తాజాగా స్నాక్స్ బాక్స్ కూడా ఇస్తే బాగుటుందని ఆలోచన చేస్తోంది. స్నాక్స్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JdFYokX
https://ift.tt/vGrCe5m

Thursday, 25 May 2023

మహేంద్ర సింగ్ ధోనీ: సీఎస్‌కే సక్సెస్ మంత్రం ఏమిటి?

నిలకడైన ఆటకి నిలువెత్తు చిరునామా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే). మనం పొద్దున్న లేచి ఆఫీసు కెళ్ళినంత మామూలుగా ఈ టీమ్ దాదాపుగా ప్రతి సారీ ఐపీఎల్ ఫైనల్‌కి వెళ్తూ ఉంటుంది. పద్నాలుగు సీజన్లలో పది సార్లు ఫైనల్‌కి చేరడం - బహుశా ఇంత మంచి రికార్డు మరే ఇతర జట్టుకు, క్రికెట్‌లోనే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/VnGzQvU
https://ift.tt/vGrCe5m

అవినాశ్ బెయిల్ పై ఉత్కంఠ.. నేడు ప్రత్యేకంగా, ఏం జరుగుతోంది..!!

ఎంపీ అవినాశ్ బెయిల్ పై నేడు క్లారిటీ రానుంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్ వ్యవహారంలో ఇప్పటి వరకు అనేక మలుపులు తీసుకుంది. సీబీఐ అవినాశ్ ను అరెస్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తోందని..బెయిల్ పిటీషన్ పై విచారణ పూర్తి చేయాలని ఎంపీ తరపు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/D0G842v
https://ift.tt/vGrCe5m

ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం కీలక అప్ డేట్..!!

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం వేళ వడగాల్పుల తీవ్రత పెరిగింది. అదే సమయంలో ఈదురు గాలులు భీభత్సం కొనసాగుతోంది. ఈ సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఏపీలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అప్రమత్తం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/xWNEeYT
https://ift.tt/vGrCe5m

ఏపీ కేంద్రం బంపరాఫర్, కొత్త నగర నిర్మాణం - రాష్ట్ర ప్రభుత్వ కీలక ప్రతిపాదన..!!

కేంద్రం నుంచి ఏపీకి మరో ఆఫర్ వచ్చింది. పదిహేనో ఆర్దిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ నుంచి ప్రతిపాదలు కోరింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం కడప జిల్లా కొప్పర్తిని ప్రతిపాదించింది. రాయలసీమ...కడప జిల్లాలోని కొప్పర్తిని ప్రభుత్వం ప్రతిపాదించటం వెనుక వ్యూహాత్మకంగానే ఎంపిక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/139nFSW
https://ift.tt/vGrCe5m

TS RTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. అందుబాటులోకి రానున్న జనరల్ రూట్ పాస్..!

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పలు టికెట్లు కూడా ఇప్పటికే తీసుకొచ్చింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనరల్ రూట్ పాస్ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ ను అందుబాటులోకి తేనుంది. ఎమినిది

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Sk1hD4A
https://ift.tt/cjQqW3y

UPSC: ఇద్దరు అభ్యర్థులు.. యూపీఎస్సీ ఫలితాల్లో ఒకే ర్యాంక్.. ఒకే రూల్ నంబర్..

యూపీఎస్సీ ఫలితాల్లో తప్పులు దొర్లాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులకు ఒకే రూల్ నంబర్ తో పాటు ఒకే ర్యాంక్ వచ్చింది. దీంతో వీరి ఫలితాలపై ప్రతిష్టంభన నెలకొంది. దేవాస్ జిల్లాకు చెందిన అయాషా ఫాతిమా(23), అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన అయాషా మక్రానీ(26) సివిల్స్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DGE90FO
https://ift.tt/cjQqW3y

పార్లమెంట్ ఓపెనింగ్ కు హాజరుపై టీడీపీ మల్లగుల్లాలు ! విపక్షాలకు సాయిరెడ్డి చురకలు !

ఈ నెల 28న దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నిర్వహించాలని విపక్షాలు చేసిన డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదు. ప్రధాని చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేసింది. కనీసం ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/rLqdhI4
https://ift.tt/cjQqW3y

Wednesday, 24 May 2023

జీ-20 సదస్సు: కశ్మీర్‌కు ప్రత్యేకత ప్రతిపత్తి రద్దు చేశాక శ్రీనగర్‌లో పరిస్థితులు ఎలా మారాయి?

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ రెండో రోజు అది. సమావేశాన్ని కవర్ చేసేందుకు నాతో కలిసి పనిచేసే దేవాశీష్‌తో కలిసి ఉదయం 11 గంటలకు రాజ్‌బాగ్ ప్రాంతానికి చేరుకున్నాను. మరో అరగంటలో మేం లైవ్ చేయబోతున్నాం. దీని కోసం కెమెరాను దేవాశీష్ సిద్ధంచేశారు. ఏర్పాట్లపై బీబీసీ లండన్ స్డూడియోతో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3rN0J8H
https://ift.tt/cjQqW3y

యోగీ సర్కార్ మరో కీలక నిర్ణయం- ఇకపై యూపీలో అధికారుల ప్రజాదర్బార్ లు...

యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాలనలో విన్నూత్న మార్పులు చేపడుతున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం యోగీ మాత్రమే ప్రజా దర్బార్ లు నిర్వహిస్తుండగా..ఇప్పుడు అధికారులు కూడా వీటిని తమ ప్రాంతాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు పంపింది. తద్వారా ఎక్కువ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/AmxwLhe
https://ift.tt/cjQqW3y

రూ. కోట్లలో ఆస్తి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది ?, క్రిమినల్ కేసుల్లో రికార్డు బ్రేక్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇప్పటికే ప్రభుత్వంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసినా వారికి శాఖలు ఇంకా కేటాయించలేదు. మరో 20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి రంగం సిద్దం అవుతోంది. తిరుమలలో టైట్ సెక్యూరిటి,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dgL5Hmp
https://ift.tt/cjQqW3y

TS EAMCET Result 2023: నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 2023 నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 9:30 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలు ఫలితాలు విడుదల చేస్తారని చెప్పారు. కానీ సమయంలో స్వల్ప మార్పులు చేశారు. అనివార్య పరిస్థితుల కారణంగానే ఈ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/g5RFMh7
https://ift.tt/7kRmKeE

WHO: మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మరో మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తదుపరి కరోనా వేరియంట్ కొవిడ్-19 కంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీసం 7 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ -19 ఇకపై ప్రపంచ అత్యవసర

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kHBGnRF
https://ift.tt/7kRmKeE

Tuesday, 23 May 2023

బెంగళూరులో ప్రజలను మడత పెడుతున్న భారీ వానలు, రాత్రి అయితే రామయణం !

బెంగళూరు: బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడింది. బెంగళూరులో ఇంకా మూడు రోజుల పాటు పలు చోట్ల విపరీతమైన వానలు అపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరులో మంగళవారం సాయంత్రం నుంచి అర్దరాత్రి దాటే వరకు కురిసిన వానలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రూ. కోట్లలో లంచం తీసుకుని జైల్లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8Cd1mqM
https://ift.tt/7kRmKeE

APSRTC : రూ.2 వేల నోటు తీసుకోవడంపై ఆర్టీసీ కీలక నిర్ణయం- ఇకపై బస్సుల్లో...

ప్రస్తుతం దేశంలో చెలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నోట్ల రద్దు సమయంలో తీసుకొచ్చిన రూ.2 వేల నోట్ల అవసరం ఇక తీరిపోయిందని, కాబట్టి దీన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో దీన్ని డిపాజిట్ చేసుకోవాలని ఓసారి, ఆ తర్వాత కూడా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zsnbWDR
https://ift.tt/7kRmKeE

సీఎం జగన్ కీలక అడుగులు - అమరావతి కేంద్రంగా, వాట్ నెక్స్ట్..!!

ముఖ్యమంత్రి జగన్ అమరావతి పర్యటనపై ఆసక్తి పెరుగుతోంది. మూడు రాజధానుల ప్రకటన తరువాత సీఎం జగన్ తొలి సారి అమరావతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీ ద్వారా ప్రతిపక్షాలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. ప్రతిపక్షాలు అమరావతికి మద్దతుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఎన్నికల వేళ సీఎం జగన్ అమరావతిలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/mxpPyIM
https://ift.tt/7kRmKeE

TTD: తిరుమలలో భద్రతపై కీలక నిర్ణయాలు - ఇక నుంచి ఇలా..!!

Tirumala: ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు విచ్చేసి మహా పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో భద్రతను ఏకీకృతం చేసే దిశగా కార్యాచరణ ఖరారు చేసారు. మాడవీధుల్లో సాయుధ బలగాల నిఘాకు నిర్ణయించారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. భద్రతా పరమైన అంశాలపై కమిటీలను ఏర్పాటు చేసారు. విలువైన సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ywQpJWB
https://ift.tt/7kRmKeE

Kamal Haasn: రెజ్లింగ్ సంఘానికి మద్దతుగా ట్వీట్ చేసిన కమల్ హాసన్..

దేశ రాజధానిలో కొద్ది రోజులుగా రెజ్లింగ్ సంఘం చేస్తున్న ఆందోళనకు నటుడు కమల్ హాసన్ మద్దతు తెలిపారు. నిరసన నెల రోజుల నుంచి కొనసాగిస్తుండడంపై ఆయన ట్వీట్ చేశారు. "ఈరోజు రెజ్లింగ్ సోదరుల అథ్లెట్ల నిరసనలకు నెల పూర్తయింది. జాతీయ కీర్తి కోసం పోరాడే బదులు, వ్యక్తిగత భద్రత కోసం పోరాటం చేయడం బాధకరం. తోటి భారతీయులు,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/4aQPjfU
https://ift.tt/TPO5gzw

చంద్రబాబు - పవన్ కు బీజేపీ క్లియర్ సంకేతాలు : అర్దమవుతోందా..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీతో కలిసి వెళ్లాలని ఈ ఇద్దరు నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. బీజేపీని ఒప్పిస్తామని పవన్ ధీమాగా చెబుతున్నారు. కానీ, బీజేపీ నుంచి భిన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ను

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/aRQujDK
https://ift.tt/TPO5gzw

Monday, 22 May 2023

రూటు మారుస్తున్న డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకులతో ఫోటోలు, ద్వేషరాజకీయాలకు ?

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అంటే శాంతికి చిహ్నం అని తెలిసిందే. ఇతర రాష్ట్రాల ప్రజలు లక్షలాది మంది కర్ణాటకలో జీవనం సాగిస్తున్నారు. లక్షలాది మంది తమకు పోటీ వస్తున్నా ఏమాత్రం పట్టించుకోని కన్నడిగులు ఎవరిపాటికి వాళ్లు వాళ్ల పనులు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో కూడా ప్రత్యర్థ పార్టీ నాయకుల మీద రాజకీయంగా ద్వేషం ఉంటుందేమో కాని ప్రతీకార హత్యలు జరగడం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/HAWJw2E
https://ift.tt/TPO5gzw

నేటి నుంచే రూ 2 వేల నోట్ల మార్పిడి - ఆర్బీఐ కీలక సూచన..!!

రూ 2 వేల నోట్ల మార్పిడి ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ రూ 2 వేల నోట్లను ఉప సంహరించుకుంటూ ప్రకటన చేసింది. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆయా రూ.2000కరెన్సీ నోట్లను ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడం గానీ, మార్చుకోవడం గానీ చేయొచ్చు. ఇదే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/rB7a3So
https://ift.tt/TPO5gzw

రుతుపవనాల పై కీలక అప్ డేట్ - మారిన వాతావరణం..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. కొద్ది రోజులుగా రికార్డు ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడు నుండి మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/iR0Ulrb
https://ift.tt/TPO5gzw

జగన్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ - నాడు చంద్రబాబుకు నో, నేడు..!!

ఎన్నికల సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ కు కేంద్రం భారీ రిలీఫ్ ఇచ్చింది. ఆర్దికంగా ఎన్నికల సంవత్సరంలో వరుస వరాలు ఇస్తోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో 32 వేల కోట్లకు పైగా రుణాలకు ఏపీకి కేంద్రం అనుమతి ఇప్పటికే అనుమతిచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రత్యేక ఆర్దిక సాయం కింద రూ 10,467.87 కోట్లు మంజూరు చేసింది. ఇదే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/FUf9OT0
https://ift.tt/TPO5gzw

అవినాశ్ వర్సస్ సీబీఐ, సునీత పిటీషన్ -సుప్రీంలో నేడే కీలకం..!!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వర్సస్ సీబీఐ వ్యవహారం లో నేడు (మంగళవారం) కీలకం కానుంది. సుప్రీంకోర్టులో అవినాశ్ దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వెకేషన్‌ బెంచ్‌ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని అవినాశ్ సుప్రీంను కోరారు. ఇదే సమయంలో వివేకా కుమార్తె సునీతా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/E8CPwHp
https://ift.tt/TPO5gzw

Russia-Ukrain: కళావిహీనంగా మారిన బఖ్‌ముత్‌.. ఈ యుద్ధం ఆగేదేప్పుడో..!

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రముఖ నగరమైన బఖ్‌ముత్‌ రూపురేఖలు కోల్పోయింది. ఈ నగరంపై పట్టు సాధించినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. మాస్కో దీనిని ఒక పెద్ద విజయంగా ప్రకటిస్తోంది. బఖ్ ముత్ అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెనియన్ మిలిటరీ, రక్షణ అధికారులు నగరాన్ని పూర్తిగా కోల్పోలేదని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/M1xw4hC
https://ift.tt/chM8t07

శ్రీనగర్‌లో G-20 సన్నాహక సదస్సు:చైనా బుద్ధి మరోసారి బయటపడింది..!

శ్రీనగర్:ప్రతిష్టాత్మక సన్నాహక సదస్సుకు జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ వేదిక కానుంది. జీ-20 దేశాలకు సంబంధించి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంకు శ్రీనగర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం భారీగా భద్రతా ఏర్పాట్లు జరిగాయి.2019 ఆగష్టులో కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ainQ1Bh
https://ift.tt/chM8t07

Sunday, 21 May 2023

ఏపీలో ముందస్తు ఎన్నికలు ! జగన్ మళ్లీ సీఎం అవుతారా ? డిప్యూటీ సీఎం లెక్క ఇదే...

ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, డిసెంబర్లో తెలంగాణతో పాటే ఎన్నికలు జరగడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ గుంభనంగా ఉంటూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతారని, కేసీఆర్ లా ప్రచారం చేసుకోరన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3fak9VW
https://ift.tt/chM8t07

విక్టోరియా: 9 మంది పిల్లల తల్లి అయిన ఈ రాణిపై 7 హత్యాయత్నాలు జరిగాయి, అయినా ఎలా బయటపడ్డారంటే....

అది 1850 జూన్ 27వ తేదీ. క్వీన్ విక్టోరియా మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన రోజు అది. ఆరోజు సాయంత్రం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన అంకుల్‌ను చూసేందుకు పికాడిలీలో ఉన్న ఆయన ఇంటికి ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె బయల్దేరారు. ఆమెను చూసేందుకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/LKOzVxf
https://ift.tt/chM8t07

Chandrayaan 3 launch date: చంద్రుడి మీదికి ఇస్రో రాకెట్: దక్షిణ ధృవం ఉపరితలంపై

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. తాజాగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/KBRDdMW
https://ift.tt/chM8t07

ఏపీలో భారీ వర్షాలు: ఈ ఎనిమిది జిల్లాల్లో..!!

కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇవ్వాళ కూడా ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/uFMyoVD
https://ift.tt/chM8t07

పవన్ కల్యాణ్ తో విభేదాలు.. హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్?

హరిహరవీరమల్లు నుంచి ఆ సినిమా దర్శకుడు క్రిష్ తప్పుకున్నారంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో ప్రాజెక్టు చేసేందుకు ఒక బాలీవుడ్ కథానాయకుడితో సంప్రదింపులు జరుపుతున్నారు. సినిమా షూటింగ్ చేయడానికి పవన్ కల్యాణ్ సరైనరీతిలో డేట్లు ఇవ్వకపోవడం, స్క్రిప్ట్ లో పదే పదే జోక్యం చేసుకోవడంలాంటివన్నింటినీ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కు విసుగు పుట్టించాయమంటున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/o1xLGEc
https://ift.tt/W5ueLG0

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour