తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో నమోదౌతోన్న ఉష్ణోగ్రతలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు ఒకే రోజు పది మంది ప్రాణాలు కోల్పోయారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా రికార్డు అవుతోంది. రాత్రి 8 గంటలు దాటినా 39 డిగ్రీల వరకు ఉంటోంది. తెలంగాణ
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/rTfc65t
https://ift.tt/pbjcIi3
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment