Tuesday, 16 May 2023

సితవే: మియన్మార్‌‌కు చెందిన ఈ పట్టణం కోసం భారత్, చైనా, బంగ్లాదేశ్‌లు ఎందుకు పోటీ పడుతున్నాయి?

వాయువ్య మియన్మార్‌లో సితవే ఒక పట్టణం. ఇది రఖాయిన్‌ ప్రావిన్స్‌కు రాజధాని. బర్మీ భాషలో సితవేకు ‘‘యుద్ధ భూమి’’అనే అర్థముంది. 1784లో బర్మా రాజు బోదవ్‌పాయా ఈ ప్రావిన్స్‌పై దండెత్తారు. కలాదాన్ నదీ తీరంలో ఆయన సేనలతో రఖాయిన్ ఫైటర్లు వీరోచితంగా పోరాడారు. ఆ తర్వాత 1825లో ఆంగ్లో-బర్మా యుద్ధ సమయంలో బ్రిటిష్ సేనలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zEa9sTV
https://ift.tt/5q8ZQvT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour