ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగానే రానున్నాయా. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు డిసెంబరు లేదా జనవరిలో జరిగే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. కొంత కాలంగా ప్రతిపక్షాలు సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారంటూ చెబుతున్నారు. ఇప్పుడు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/QodBwA2
https://ift.tt/XGi2nc7
No comments:
Post a Comment