బెంగళూరు: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఇవ్వాళ కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సిద్ధు-డీకేశితో పాటు మరో 28 మంది- మంత్రులుగా
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/axBjFMN
https://ift.tt/XGi2nc7
No comments:
Post a Comment