ఏపీ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏవీ శేషసాయిని తాత్కాలిక సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు పరిపాలన
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9SBK0Rh
https://ift.tt/XGi2nc7
No comments:
Post a Comment