Pages

Hot Summer Sales And News

Friday, 19 May 2023

ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం..!!

ఏపీ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ ఏవీ శేషసాయిని తాత్కాలిక సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం సీనియర్‌ న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు పరిపాలన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9SBK0Rh
https://ift.tt/XGi2nc7

No comments:

Post a Comment