న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు జూన్ 12న పాట్నాలో సమావేశం కానున్నాయి. 18కిపైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. ప్రతిపక్షాల మధ్యవర్తిగా వ్యవహరించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష పార్టీ సమావేశానికి,
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ptqEkWA
https://ift.tt/6QkO5lJ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment