Monday, 3 April 2023

Yogi Adityanath: శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు ఆవు పిడకలు వాడాలన్న యోగి ఆదిత్యనాథ్..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో ఆవు పేడ పిడకల వినియోగం పెంచాలన్నారు. శ్మశానవాటికలలో అంత్యక్రియలకు ఉపయోగించే కలపలో 50 శాతం ఆవు పేడ పిడకలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆవు పేడ పిడకలను శ్మశానవాటికలకు అందుబాటులో ఉంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంబంధిత గోసంరక్షణ కేంద్రం నిర్వహణకు ఉపయోగించాలన్నారు. గోసంరక్షణ ప్రదేశాల్లో సంరక్షకులను

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dCrVUJo
https://ift.tt/RhG9UWo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour