మనీలా: ఫిలిప్పీన్స్ దేశంలో మంగళవారం భూకంపం సంభవించింది. తూర్పు ఫిలిప్పీన్స్ తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రధాన ద్వీపం లుజోన్కు సమీపంలో ఉన్న కాటాన్డ్వానెస్ ద్వీపానికి 120 కిలోమీటర్ల (74 మైళ్లు) దూరంలో రాత్రి 9:00 గంటల సమయంలో (1300 GMT) నిస్సార భూకంపం సంభవించిందని USGS తెలిపింది. అలాగే,
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/rJDMkBi
https://ift.tt/8zuldxL
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment