Monday, 3 April 2023

ఆ `ప్యాకేజీ` చెల్లింపుల్లో జాప్యం- కేంద్రమంత్రికి పవన్ కంప్లైంట్

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన హస్తినలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తోన్నారు. ఇందులో భాగంగా జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో జగన్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8OiKbXh
https://ift.tt/RhG9UWo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour