Friday, 7 April 2023

PM Modi Hyderabad Tour:పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాదుకు వస్తారు. హైదరాబాదులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు.అంతేకాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా 13 ఎంఎంటీఎస్ సర్వీసులను

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/KLDHMIO
https://ift.tt/MCGgiQ7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour