దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైనా ప్రజలు ఇంకా అప్రమత్తంగా లేకపోవడం ప్రధానంగా కనిపిస్తుంది. కొత్త కేసుల పెరుగుదలకు ఎక్స్ బిబి 1.16 లేదా ఆర్ట్యూరుస్ గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/41Gi3Np
https://ift.tt/MCGgiQ7
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment