Friday, 7 April 2023

దేశంలో కరోనా కొత్త వేరియంట్.. కొత్త లక్షణాలు కూడా; జాగ్రత్త!!

దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైనా ప్రజలు ఇంకా అప్రమత్తంగా లేకపోవడం ప్రధానంగా కనిపిస్తుంది. కొత్త కేసుల పెరుగుదలకు ఎక్స్ బిబి 1.16 లేదా ఆర్ట్యూరుస్ గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/41Gi3Np
https://ift.tt/MCGgiQ7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour