Friday, 7 April 2023

ప్రభుత్వంలో భారీ ప్రక్షాళన - 39 మంది ఐపీఎస్‌లు బదిలీ..!!

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అటు పార్టీ..ఇటు ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ వారికి దిశా నిర్దేశం చేసారు. ఒకేసారి 56 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..ఇప్పుడు 39 మంది ఐపీఎస్ ల బదిలీ ఉత్తర్వులు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/LxGKdOw
https://ift.tt/MCGgiQ7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour