Saturday, 22 April 2023

అమరావతిలో పాదయాత్ర - బహిరంగ సభ, ప్రభుత్వ తాజా నిర్ణయంతో..!!

అమరావతి ప్రాంతంలో మరోసారి నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. అమరావతి పరిధిలో స్థానికేతురలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరుతో ప్రభుత్వం విధ్వసంనానికి కుట్ర చేస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఈ నెల 24న ఆర్ -5 జోన్ పరిధి ప్రాంతాల్లో పాదయాత్రకు నిర్ణయించింది. సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. అటు జిల్లా అధికారులు ఆర్ -5 జోన్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/cxX1NCI
https://ift.tt/8XKNdcZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour