అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. ఆయనపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు. ఆయనను చంద్రబాబు బానిసగా, పెయిడ్ ఆర్టిస్ట్గా అభివర్ణిస్తోన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/fPIMC7V
https://ift.tt/RTzZI7q
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment