Saturday, 22 April 2023

టీడీపీ నేత పట్టాభికి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. ఆయనపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు. ఆయనను చంద్రబాబు బానిసగా, పెయిడ్ ఆర్టిస్ట్‌గా అభివర్ణిస్తోన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/fPIMC7V
https://ift.tt/RTzZI7q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour