Saturday, 22 April 2023

బీ అలర్ట్.. ఏపీ వాసులకు తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు బెంబేలెత్తిస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. రానున్న కొద్ది గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DAU28Lq
https://ift.tt/8XKNdcZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour